Recent Posts

భారీ ఎన్ కౌంటర్..ముగ్గురు మృతి

ఛత్తీస్ గఢ్ రాష్ట్రం రాజ్ నందగామ్ జిల్లా పల్లెమూడి అటవీ ప్రాంతంలో  గురువారం తెల్లవారుజామున భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఐటిబిపి బలగాలు, ఛత్తీస్ గఢ్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ లో ముగ్గురు మావోలు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగినట్టు సమాచారం. మృతుల్లో దళాకమాండర్ రాకేశ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. …

Read More »

పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సర్కారుకు కేంద్రం ఝలక్ .

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని చూస్తున్న సంగతి తెల్సిందే .తాజాగా ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు సర్కారుకు ఝలక్ ఇచ్చింది .ఈ క్రమంలో కేంద్ర జలవనరుల ,ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి కోరిక మేరకు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడానికి …

Read More »

2013లో తెలంగాణ ఏర్పడిందట..!

మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించబోయే బరాజ్! కానీ.. దాన్ని జిల్లాను చేసేశారు! అదొక్కటేకాదు.. సుందిల్ల, కన్నెపల్లి, గోలివాడ, తుక్కాపూర్ అనే జిల్లాలు కూడా ఉన్నాయన్నారు! అక్కడితో ఆగలేదు.. ఆ జిల్లాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లోనివని సెలవిచ్చారు! ఇక.. తెలంగాణ ఏర్పడింది 2013లోనని చెప్పారు! ఒకచోట అవిభాజ్య తెలంగాణ అని రాశారు! చెప్తే నవ్వుతారుగానీ.. ఫిబ్రవరి నెలలో 30వ తేదీని కూడా సృష్టించారు! ఇవన్నీ ఎవరో ఊసుపోని వ్యక్తుల రాతలుకాదు.. సాక్షాత్తూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat