పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »నేడు టీఆర్ఎస్ఎల్పీ భేటీ
తెలంగాణభవన్లో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నేడు జరుగనున్నది. మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే సమావేశంలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సభ్యులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సభ్యులంతా విధిగా సమావేశాలకు హాజరుకావడంతోపాటు ప్రభుత్వపథకాలపై సమర్థంగా మాట్లాడేలా సిద్ధమవ్వాలని సూచించనున్నట్టు తెలిసింది. టీఆర్ఎస్ఎల్పీ సమావేశానికంటే ముందుగా మధ్యాహ్నం రెండు గంటలకు 67 మందితో రాష్ట్ర కమిటీ సమావేశం జరుగనున్నది. …
Read More »