పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »న్యూజీలాండ్తో జరిగే టీ20 సిరీస్కు భారత జట్టు ఎంపిక
న్యూజీలాండ్తో టీ20 సిరీస్కు, శ్రీలంకతో రెండు టెస్ట్ల సిరీస్కు టీమిండియాను ప్రకటించారు సెలెక్టర్లు.టీ20 సిరీస్కు కొత్త కుర్రాళ్లకు ఛాన్స్ ఇచ్చారు. శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్ను జట్టులోకి తీసుకున్నారు. అలాగే కే.ఎల్.రాహుల్, మనీష్ పాండేను జట్టులోకి తీసుకున్నారు. నవంబర్ 1న ఢిల్లీలో జరిగే తొలి టీ20కి మాత్రమే ఆశీష్ నెహ్రాను ఎంపిక చేశారు. టెస్ట్ సిరీస్ల కోసం స్పెషలిస్ట్లను ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకున్న మురళీ విజయ్ రీ …
Read More »