Recent Posts

వైద్య విద్యార్థులు మద్యం మత్తులో నడిరోడ్డు మీద హల్ చల్

వైద్య విద్యార్థులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. ఓ ప్రైవేట్‌ స్కూల్‌ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, బస్సు డ్రైవర్‌పై అనుచితంగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం మేడ్చల్‌ మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పూడూర్‌ గ్రామ పరిధిలోని బీఎన్‌ఆర్‌ పాఠశాలకు చెందిన స్కూల్‌ బస్సు సోమవారం సాయంత్రం మెడిసిటీ ఆస్పత్రి సమీపంలో విద్యార్థులను ఇంటి వద్ద దింపి తిరిగి వస్తోంది. ఘనాపూర్‌ వద్ద బస్సు వెనుక …

Read More »

‘నారాయ‌ణ’లో మ‌రో విద్యార్థి మృతి

ఏపి మంత్రి నారాయ‌ణ‌కు చెందిన నారాయ‌ణ క‌ళాశాల‌లు, స్కూళ్లు, నారాయ‌ణ ట్యాలెంట్ స్కూళ్లు విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కేంద్రంగా మారుతున్నాయి. కాగా, గ‌త వారంలో సుమారు 10మంది నారాయ‌ణ విద్యాసంస్థ‌ల విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు. తాజాగా మ‌రోఘ‌ట‌న చోటుచేసుకుంది. కాగా, ఈ రోజు గుంటూరు జిల్లా ప‌రిధిలోగ‌ల వినుకొండ‌లో నారాయ‌ణ ట్యాలెంట్ స్కూల్‌కు చెందిన టెన్త్ విద్యార్థి జావిద్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.ప్రిన్సిప‌ల్ మంద‌లింపు కార‌ణంగానే జావిద్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని కుటుంబ స‌భ్యులు …

Read More »

ల‌క్షా 50 వేల పోస్టుల‌కు చంద్ర‌బాబు స‌ర్కార్ పాత‌ర‌!

రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నా వారి ఆశలు నెరవేరడం లేదు. ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ వంటి కోర్సులను పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల సంఖ్య లక్షల్లో ఉన్నా ప్రభుత్వం మాత్రం భర్తీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ వయోపరిమితి మించిపోతుండడంతో యువత తీవ్ర ఆందోళనకు గురవుతోంది. మరోవైపు ఆటోమేషన్‌ ప్రభావంతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat