Recent Posts

చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీ..పొత్తులపై చర్చ…!

తెలంగాణ టీడీపీ నేతలు ఇవాళ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంలో తెలంగాణ టీడీపీ నేతల మధ్య గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంచతరించుకుంది. టీటీడీపీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, ఎల్. రమణ, రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ తదితర నేతలు బాబుతో సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించడానికి కాంగ్రెస్‌తో …

Read More »

పుట్టిన ఊరికి వెళ్ళిన ప్రధాని మోదీ ఏం చేశారో తెలుసా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను పుట్టిన ఊరు వాద్‌నగర్‌ను ఆదివారం సందర్శించారు. ఆయన ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తర్వాత తన స్వస్థలాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆయన మనసు భావోద్వేగంతో ఉత్తేజితమైంది. తాను పుట్టిన గడ్డకు మోకరిల్లి నమస్కరించారు. నేలపైనున్న కాస్త మట్టిని తీసుకుని నుదుటికి తిలకంగా దిద్దుకున్నారు. ఆయన ఇదే గ్రామంలో చదువుకున్నారు.

Read More »

కూకట్‌పల్లిలో కుంగిపోయిన రోడ్డు..

హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లి ఎల్లమ్మబండ మార్గంలో ఈ ఉదయం ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. ఉషాముళ్లపూడి కమాన్‌ వద్ద నుంచి ఎల్లమ్మబండకు వెళ్లే మార్గంలో తెలంగాణ కూడలి వద్ద రోడ్డు కుంగి భారీ గొయ్యి ఏర్పడింది. నీటి పైప్‌లైన్‌ పగిలి గొయ్యి నుంచి భారీగా నీరు ఉబికివస్తోంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఆ మార్గంలో వెళ్లేవారిని అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు మరమ్మతు పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat