పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీ..పొత్తులపై చర్చ…!
తెలంగాణ టీడీపీ నేతలు ఇవాళ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంలో తెలంగాణ టీడీపీ నేతల మధ్య గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంచతరించుకుంది. టీటీడీపీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, ఎల్. రమణ, రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ తదితర నేతలు బాబుతో సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించడానికి కాంగ్రెస్తో …
Read More »