Recent Posts

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై సింగిరెడ్డి ఫైర్ ..

తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లాలోని గోపాల్‌పేట్ పొలికెపహాడ్ గ్రామ సమీపంలోని తూడుకుర్తి గ్రామ శివారులో ఉన్న కేఎల్‌ఐ డీ-8 కాలువను తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి పాటు పడుతుంటే కాంగ్రెస్ నాయకులు కోర్టు కేసులతో అడుగడుగునా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో అభివృద్ధి నిరోధకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. ప్రతిపక్షాలు …

Read More »

భర్త పిలుస్తున్నాడని చెప్పి తీసుకెళ్లి

ఏపీలో వారం కిందట అదృశ్యమైన దంపతులు హత్యకు గురైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో భార్యాభర్తలను కిరాతకంగా హతమార్చారనే వార్త ప్రకాశం జిల్లాలో బుధవారం సంచలనం రేపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఒంగోలులోని ఇస్లాంపేటకు చెందిన పల్లపోతు శ్రీనివాసులు(41) నగరంలో పాత ఇనుము వ్యాపారి. స్థానిక మంగమూరురోడ్డులో నివాసముంటున్న బుడబుక్కల శ్రీనివాసులు పాత ఇనుమును సేకరించి పల్లపోతు శ్రీనివాసులుకు విక్రయిస్తుంటాడు. ఇలా వీరి మధ్య ఆర్థిక లావాదేవీలు …

Read More »

బాబుకు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సవాలు ..

ఏపీలో రాజధాని ప్రాంత రైతుల తరఫున పోరాడుతున్నందుకే తనపై కేసులు పెట్టారని రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.దేశంలోనే సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత , సీఎం నారా చంద్రబాబు  నాయుడు అడ్డంగా దొరికినా కేసులుండవని ఆయన తెలిపారు. టీడీపీ ప్రభుత్వం తమను ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతులకు వైసీపీ అండగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat