Recent Posts

ఏపీలో ప్ర‌స్తుతం వైసీపీ బలమెంత.. త‌గ్గిందా.. పెరిగిందా..?

ఏపీలో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్.. జ‌గ‌న్‌కు ఎలాగైనా విజ‌యాన్ని అందిచాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అందులో భాగంగానే పీకే ఏపీలోని అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో ప్రత్యేక సర్వే చేయించారని స‌మాచారం. నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల తర్వాత వైసీపీ పరిస్థితి ఎలా ఉంది.. నియోజకవర్గాల్లో వైసీపీ ఓటు బ్యాంకు తగ్గిందా.. లేక అలానే ఉందా.. వైసీపీ నేతలు ఈ ఎన్నికల ఫలితాల తర్వాత …

Read More »

దీపావళి పండుగ.. రైల్వే ప్రయాణికులకు శుభవార్త

ఈ నెలలో రానున్న  దీపావళి పండుగ సందర్భంగా రైల్వే ప్రయాణికులకు కేంద్ర  రైల్వేశాఖ శుభవార్త అందించింది . ముంబై-ఢిల్లీ మార్గంలో అత్యంత వేగంగా ప్రయాణించేందుకు వీలుగా కొత్తగా రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసును ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ముంబై నుంచి ఢిల్లీకి 13.30 గంటల వ్యవధిలోగా చేరుకునేలా 18 కోచ్ లతో రాజధాని ట్రయల్ రైలును అధికారులు నడిపారు. అత్యంత వేగంగా నడిచే ఈ రైలుకు రెండు లోకో …

Read More »

ప‌వ‌న్ ట్వీట్ తొల‌గింపు వెనుక అస‌లు నిజాలు..!

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే సార్వ‌త్రిక‌ ఎన్నికల్లో జనసేన 175 సీట్లలోనూ పోటీ చేస్తుందని జనసేన అధికారిక ట్విట్టర్‌ అకౌంట్ నుంచి ఒక పోస్టు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే మరికాసేపటికే ఆ ట్వీట్ మాయమైంది. తాము పోటీచేసే అసెంబ్లీ నియోజక వర్గాల అంశంలో జనసేన ఇచ్చిన ఆ క్లారిఫికేషన్ తో రాజకీయ వర్గాలలో తప్పుడు సంకేతాలు వెళ్ళడంతో వెంటనే సదరు ట్వీట్ మటుమాయం అయ్యింది. దీంతో యధావిధిగా సోషల్ మీడియాకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat