పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »టిబిజికెఎస్కు మద్ధతు తెలిపిన సింగరేణి మైనింగ్ స్టాఫ్
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి సింగరేణి బెల్లంపల్లి రీజియన్ మైనింగ్ స్టాఫ్ మద్ధతు ప్రకటించింది. బుధవారం ఆ రీజియన్ నాయకులు హైదరాబాద్లో టిబిజికెఎస్ గౌరవాధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితను కలిసి మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ఎంపి కవిత దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు విజ్ఞాపన పత్రం అందజేశారు. అనారోగ్యం వల్ల అండర్ గ్రౌండ్ అన్ఫిట్ అయితే సర్వీస్లో సుటేబుల్ ఉద్యోగం ఇస్తూ వేజ్ …
Read More »