పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »ట్విట్టర్ యూజర్లకు శుభవార్త.
ట్విట్టర్ యూజర్లకు శుభవార్త. ఇకపై అందులో టైప్ చేసే క్యారెక్టర్ల నిడివి 280కి పెరగనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ను ట్విట్టర్ అంతర్గతంగా టెస్ట్ చేస్తున్నది. త్వరలోనే యూజర్లకు పెరిగిన క్యారెక్టర్ల నిడివి అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఈ లిమిట్ కేవలం 140 క్యారెక్టర్లు మాత్రమే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ట్విట్టర్ కొత్త యూజర్లను రాబట్టడంలో బాగా వెనుకబడిందని సమాచారం. అందులో భాగంగానే మరింత మందిని యూజర్లను చేర్చుకునేందుకు …
Read More »