Recent Posts

ట్విట్టర్ యూజర్లకు శుభవార్త.

ట్విట్టర్ యూజర్లకు శుభవార్త. ఇకపై అందులో టైప్ చేసే క్యారెక్టర్ల నిడివి 280కి పెరగనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ట్విట్టర్ అంతర్గతంగా టెస్ట్ చేస్తున్నది. త్వరలోనే యూజర్లకు పెరిగిన క్యారెక్టర్ల నిడివి అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఈ లిమిట్ కేవలం 140 క్యారెక్టర్లు మాత్రమే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ట్విట్టర్ కొత్త యూజర్లను రాబట్టడంలో బాగా వెనుకబడిందని సమాచారం. అందులో భాగంగానే మరింత మందిని యూజర్లను చేర్చుకునేందుకు …

Read More »

రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం

వ్యవసాయంతో పాటు  పాడి రైతుల సంక్షేమం కోసం సీఎం కెసీఆర్  కృషి చేస్తున్నారని  మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు .  సూర్యాపేట జిల్లా ఇమాంపేటగ్రామంలో పాడి రైతుల ఆద్వర్యంలో జరిగిన హరిత హారం  కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు.తెలంగాణా రాష్ట్రంలో  సీఎం కెసీఆర్వ్యవసాయాన్ని పండుగలాగా మార్చారన్నారు.  నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల వారికి  లీటర్ పాలకు నాలుగు రూపాయల   ఇన్సెన్టీవ్ ను  ప్రకటించారని అన్నారు.దీంతో పాటు    పాడి రైతులకు సబ్సీడీపై బర్రెలను కూడా అందిస్తున్నారన్నారు.సీఎం కెసీఆర్    కోరినట్లుగా  ప్రతిఒక్క పాడి రైతు తమ ఇళ్ళలో  ఆరు మొక్కలని పెంచుకోవాలని, హరిత హారం కార్యక్రమంలో  విరివిగా మొక్కలు నాటాలని మంత్రి కోరారు.

Read More »

జ‌గ‌న్ కిరాక్‌ నిర్ణ‌యాలు.. ఫామ్‌లోకి వ‌స్తున్న వైసీపీ..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత చేప‌ట్టిన వైయస్ఆర్ కుటుంబానికి ప్ర‌జ‌ల నుండి విప‌రీత‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. వైసీపీ శ్రేణులు ఊరువాడ తిరుగుతూ ప్రజలను వైయస్ఆర్ కుటుంబంలో సభ్యులుగా చేరుస్తున్నారు. మొత్తం 20రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. నేటితో 16 రోజులు అయిన సందర్భంగా 45 లక్షల మంది ప్రజలు వైయస్ఆర్ కుటుంబంలో భాగస్వామ్యమైనట్టుగా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. వైసీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి వైయస్ఆర్ పాలనను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat