పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »సింగరేణికి ఇది ఎన్నికల పంచాయతీ కాదు…55000 కుటుంబాల జీవితం
సింగరేణిలో ప్రస్తుతం జరుగుతున్నది ఎన్నికల పంచాయితీ, గెలుపు ఓటముల పంచాయితీ కాదని 55000 కుటుంబాల జీవితమని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాణప్రదాయిని సింగరేణి కోసం టీఆర్ఎస్ ఎల్లవేళలా ముందుంటుందని తెలిపారు. మంథనిలోని సెంటినరీ కాలనీలో సింగరేణి ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ వివేక్, ఎమ్మెల్యేలు పుట్ట మధు,మనోహర్ రెడ్డీతో కలిసి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ ఆనాడు …
Read More »