Recent Posts

ఏపీలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో భాగంగా ఈరోజు సోమవారం  విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ప్రధాని మోదీ . రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన  మోదీకి ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ , ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, డీజీపీ, ఏపీ బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ , ఏపీ సీఎం …

Read More »

హోటల్లో నరేష్‌, పవిత్రా లోకేష్‌.. అక్కడికి మూడో భార్య

సినీనటుడు నరేష్‌ కుటుంబంలోని వివాదం మరింత ఎక్కువైంది. గతకొంతకాలంగా నటి పవిత్రా లోకేష్‌తో నరేష్‌ సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కర్ణాటకలోని మైసూర్‌లో ఓ హోటల్‌లో వాళ్లిద్దరూ ఉండగా పోలీసులను వెంటబెట్టుకుని నరేష్‌ మూడో భార్య రమ్య రఘుపతి అక్కడికి వెళ్లారు. తనకు విడాకులు ఇవ్వకుండా పవిత్రా లోకేష్‌తో నరేష్‌ సన్నిహితంగా ఉంటున్నారనేది రమ్య రఘుపతి ప్రధానమైన ఆరోపణ. ఈ క్రమంలోనే మైసూర్‌లో వాళ్లు ఉంటున్న ప్రదేశానికి వెళ్లిన ఆమె.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat