పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »ఎస్ఎన్డీపీతో ఉత్తమ ఫలితాలు మంత్రి కేటీఆర్..
జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్ఎన్డీపీ రెండో దశను కూడా చేపడుతామని ప్రకటించారు.శివారు మున్సిపాలిటీల్లోనూ అమలు గురించి ట్విట్టర్లో వెల్లడించిన మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, …
Read More »