పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »మానవత్వం చాటుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
మనసున్న మహారాజు మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరోసారి మానవత్వం చాటుకున్నారు..వివరాల్లోకి వెలితే..ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి దుబ్బాక కి వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదాన్ని చూసిన ఎంపీ గారు కారు ఆపి, క్షతగాత్రుల వద్దకు వెళ్లారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. వారిలో మనోధైర్యం నింపారు. అనంతరం క్షతగాత్రులను దగ్గరుండి దవాఖానకు …
Read More »