Recent Posts

ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తాం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని  ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కి మంచి స్పందన వచ్చిందని తెలంగాణ రాష్ట్ర  రవాణా, బీసీ సంక్షేమ శాక మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియా పాయింట్‌లో వివరాలను వెల్లడించారు. మంగళవారం 5,126 దరఖాస్తులు వచ్చాయ తెలిపారు. అందులో ఎక్కువ అప్లికేషన్లు డబుల్ బెడ్‌ రూం ఇండ్ల కోసం వచ్చాయని పేర్కొన్నారు. నిరుద్యోగులు కూడా ఎక్కువ సంఖ్యలో …

Read More »

జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌తో ప్ర‌భుత్వం జ‌రిపిన చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌ం

తెలంగాణ రాష్ట్రంలోని జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌తో ప్ర‌భుత్వం జ‌రిపిన చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మ‌య్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌తో మంగ‌ళ‌వారం ఉద‌యం జూనియ‌ర్ డాక్ట‌ర్లు స‌మావేశ‌మై త‌మ స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు. ఈ స‌మావేశం అనంత‌రం జూనియ‌ర్ డాక్ట‌ర్లు మీడియాతో మాట్లాడారు.వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ‌నర్సింహ‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మైన‌ట్లు పేర్కొన్నారు. ఇక నుంచి ప్ర‌తి నెల 15వ తేదీ లోపు స్టైఫండ్ ఇస్తామ‌ని చెప్పారు. పీజీ విద్యార్థులు వ‌స్తున్న …

Read More »

తినగానే నీళ్లు తాగుతున్నరా..?

భోజనం చేయగానే దాహం వేయడం సహజం. చాలామంది అన్నం తింటున్నంతసేపు నీళ్లు తాగుతూనే ఉంటారు. మరికొందరు చేతులు కడుక్కున్న వెంటనే చెంబెడు ఎత్తేస్తారు. ఇది అంత ఆరోగ్యకరమైన పద్ధతి కాదు అని పెద్దలు చెబుతూనే ఉంటారు. ఆ మాట వెనుక ఆంతర్యం ఏమిటి? తిన్నాక ఎంతసేపు ఆగాలి? తినగానే నీళ్లు తాగితే జీర్ణరసాలు పలుచబడిపోతాయి. ఇది అజీర్ణం, ఆకలి, పొట్ట నిండుగా అనిపించడం.. తదితర సమస్యలకు దారితీస్తుంది. వెంటనే నీళ్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat