Recent Posts

తండాలను అద్దాల్లా తీర్చిదిద్దాలి..సీఎం కేసీఆర్‌

గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తండా వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతి భవన్‌కు వచ్చిన గిరిజన తండావాసులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.. గిరిజనులకు ప్రత్యేకమైన జీవన శైలి, భాష ఉందన్నారు. ఆయా వర్గాల మధ్య వేషధారణ, వివాహాలు, పండుగలు, దేవతారాధన.. ఇలా అన్నింటిలోనూ తేడా ఉందన్నారు. ‘‘విశాల భారతదేశంలో ఉన్న అనేక జాతులు తమ సంప్రదాయ సంస్కృతులను, జీవన శైలిని …

Read More »

మీ ప్రయత్నాలు ఫలప్రదం కావాలి..!!

సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ కాలమిస్ట్, పద్మభూషన్ శేఖర్ గుప్త శుక్రవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ను కలిసారు. దేశ రాజకీయాలపై విపులంగా చర్చించారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయాన్ని శేఖర్ గుప్త బలపరిచారు. జాతీయ రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషించాలని నిర్ణయించుకున్న నేపధ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇంకా ప్రజలు కనీస అవసరాల కోసం ఇబ్బంది పడుతున్నారని కేసీఆర్ …

Read More »

టీడీపీకి బిగ్ షాక్ : వైసీపీలోకి క‌మ్మ సామాజిక వ‌ర్గ నేత‌..!!

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయ నాయ‌కుల‌తోపాటు, దేశ రాజ‌కీయ నాయ‌కుల నోళ్ల‌లో నానుతున్న పేరు ఇది. వైస్ఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌గా, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌గా వైఎస్ జ‌గ‌న్ మోహన్‌రెడ్డికి ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గరైన వ్య‌క్తుల్లో ఒక‌రంటూ రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం పేర్కొంటున్నారు. అయితే, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యేందుకు ఏ రాజ‌కీయ నాయ‌కుడు చేయ‌ని సాహ‌సం చేశార‌నేది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat