Recent Posts

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన జ్యోతుల …

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల జోరు మొదలైంది.వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పదిహేను రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గుంటూరు లో పాదయాత్ర చేస్తున్నాడు . SEE ALSO :ఏపీలో సంచలనాత్మక లేటెస్ట్ సర్వే ..ఆ ఒక్క పార్టీకే అన్ని స్థానాలు ..! SEE ALSO …

Read More »

మమత బెనర్జీతో సీఎం కేసీఆర్ భేటీ..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొలకత్తా కు చేరుకున్నారు.ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు దిశగా.. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా మొదటి పశ్చిమ బెంగాల్ పై అయన దృష్టి పెట్టారు. ఆ పార్టీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో  సీఆర్ కోల్ కతాలో భేటీ అయ్యారు. ప్రత్యేక విమానంలో ఎంపీలు కవిత, కేకే, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ సీఎం వెంట వెళ్లారు. కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో బెంగాల్ …

Read More »

గెలిపించింది దినేష్ కాదు ఎంఎస్ ధోనీ ..!

బంగ్లాదేశ్ తో జరిగిన ముక్కోణపు ట్వంటీ20 సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెల్సిందే.అయితే ఆఖరి ఓవర్లో ఆఖరి బంతికి దినేష్ కార్తిక్ సిక్స్ కొట్టడంతో భారత్ ఘన విజయం సాధించింది.ఎనిమిది బంతుల్లో మొత్తం ఇరవై తొమ్మిది పరుగులను సాధించాడు దినేష్ .అయితే ఎంఎస్ ధోనీ వలన గెలవడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా .. అయితే అసలు విషయానికి వస్తే టీం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat