Recent Posts

యెల్లో మీడియాను చెంపమీద కొట్టే ఆర్టికల్.. ఒక్కొక్క షేర్ తో ఒక్క చెప్పు దెబ్బ..!!

గోబెల్స్‌కు స‌మానమైన తెలుగుదేశం పార్టీ ప్రచారానికి మ‌రోమారు దిమ్మ‌తిరిగిపోయే కౌంట‌ర్ వ‌చ్చింది. `వైసీపీకు ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ నే బీజేపీ రాష్ట్రంలో ప్రచార వ్యూహకర్తగా నియమించింది. దీంతో వచ్చే ఎన్నికలకు రెండు పార్టీలకు ప్రశాంత్ కిషోరే వ్యూహకర్తగా వ్యవహరిస్తారు. గత ఏడాదిన్నరగా వైకాపాకు వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీజేపీకి కూడా అదే పని చేస్తారు. రాష్ట్రంలో రెండు పార్టీలు విజయం సాధించేందుకు ప్రశాంత్ …

Read More »

ఏపీ మంత్రి కోల్లు రవీంద్రకు ప్రమాదం ..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కోల్లు రవీంద్ర ఈ రోజు శనివారం కృష్ణా జిల్లాలో కంకిపాడు మీదుగా వెళ్ళుతున్న సమయంలో ఎదురుగా బైక్ రావడంతో మంత్రి ఎస్కార్ట్ వాహన డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు.దీంతో మంత్రి రవీంద్ర ఉన్న వాహనం ఎస్కార్ట్ వాహనాన్ని డీకోట్టింది. అయితే సడెన్ గా జరిగిన ఈ ప్రమాదంలో ఎవరు గాయపడకపోవడం ..ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు .విజయవాడ నగరానికి వెళ్ళుతున్న సమయంలో ఈ …

Read More »

వానాకాలం నాటికి ఎల్లంపల్లికి నీరు..మంత్రి హరీష్

ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మూడు షిఫ్టులలోనూ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. అన్నారం, సుండిళ్ళ ,మేడిగడ్డ బ్యారేజీలలో 5 కోట్ల 81 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులకు గాను 4.50 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిపనులు జరిగాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా మూడు బ్యారేజీలు,మూడు పంప్ హౌజ్ ల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు తెలియజేశారు. శనివారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat