Recent Posts

కర్నూలు జిల్లాలో అత్యాంత దారుణం..అక్రమ సంబంధం..మర్మాంగాలు కోసి మంటల్లో కాల్చి..!

కర్నూలు జిల్లాలో అత్యంత దారుణంగా నేరాలు జరుగుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు , దోపిడిలు ,అక్రమ సంబంధాలు ఇలా నేరాలు ఎన్ని రకాలు ఉంటే అన్ని కర్నూల్ జిల్లాలో జరుగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తిని పొలాల్లోకి తీసుకుని వెళ్లి కత్తి మర్మాంగాలు కోసి మంటల్లో కాల్చి హత్య చేశారు. కర్నూలు జిల్లా డొంగుదారి పొలాల్ల ఓ వ్యక్తిని కాల్చి చంపిన విషయాన్ని స్థానికులు నందివర్గం పోలీసులకు శుక్రవారం ఉదయం సమాచారం అందించారు. …

Read More »

ప‌క్క రాష్ట్ర సీఎం సంచ‌ల‌న కామెంట్‌…చూసి నేర్చుకో బాబు

ప్ర‌త్యేక హోదా విష‌యంలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను త‌న స్వార్థం కోసం ప‌ణంగా పెట్టార‌ని ఆంధ్రుల అందరి నుంచి నిల‌దీత‌లు ఎదుర్కుంటున్న ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు అదే హోదా కార‌ణంగా ఇర‌కాటంలో ప‌డే ప‌రిస్థితి ఎదురైంది. ప‌క్క రాష్ట్ర సీఎం చేసిన డిమాండ్‌కు చంద్ర‌బాబు స‌హా ఆయ‌న టీం దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అయింద‌ని అంటున్నారు. SEE ALSO :నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన …

Read More »

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది.వారంతం కావడంతో తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు.శ్రీవారిని దర్శించుకునే భక్తులు 24 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం స్వామి వారి సర్వదర్శనానికి తొమ్మిది గంటల సమయం పడుతోండగా, నడకదారి గుండా వచ్చే భక్తుల దర్శనానికి, అలాగే శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. see also :మోడీ సాక్షిగా..ఎంపీ కవితకు అరుదైన అవకాశం కాగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat