Recent Posts

పొత్తులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్ర పేరుతో బస్ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ వేములవాడ లో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికలు ఎప్పుడు జరిగిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందన్నారు. see also : రంగంలోకి దిగిన సోనియాగాంధీ..! అందుకేనా..? రాష్ట్ర ఏర్పడినతరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేళ్లలో ఒక్క హామీ …

Read More »

ఆ హక్కు రాష్ట్రాలకే ఉండాలి..ఎంపీ కవిత

పార్లమెంట్ చివరి విడుత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ డిల్లీలో సమావేశం అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లపై హక్కు రాష్ట్రాలకు ఉండాలన్నదే టిఆర్‌ఎస్ ప్రధాన డిమాండ్ అని ఆమె తెలిపారు.50 శాతం రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా పొందుపర్చలేదన్నారు. ఎక్కువ రిజర్వేషన్లు కొనసాగుతున్న రాష్ట్రాల్లాగే తెలంగాణలో ఉండాలని ఆమె పేర్కొన్నారు. see also …

Read More »

అర్హులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులందజేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య..!

తెలంగాణ రాష్ట్రంలో బెల్లంపల్లి నియోజక వర్గంలో  కన్నెపల్లి మండల కేంద్రంలో 33 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముభారఖ్ చెక్కులను స్థానిక   ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య  అందజేశారు…ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎవరూ దళారులను, మధ్యవర్తులను ఆశ్రయించవద్దన్నారు . అర్హులు నేరుగా తననే కలసి సంక్షేమ పథకాల ఫలితాలు పొందాలని సూచించారు .. ఈ కార్యక్రమంలో కన్నెపల్లి మండల ఎంపీపీ ,జెడ్పీటీసీ,ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat