పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »రంగంలోకి దిగిన సోనియాగాంధీ..! అందుకేనా..?
ఎన్నికలు సమీ పిస్తున్న వేల..కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియాగాంధీ రంగంలోకి దిగారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఐక్యఫ్రంట్ ఏర్పాటు జరుగుతున్న క్రమంలోభాగంగా సోనియాగాంధీ తాజాగా దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నిటినీ ఈ నెల 13 న విందుకు ఆహ్వానించింది.ఈ మేరకు ఈ సమాచారాన్ని పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.ఈ నేపధ్యంలో ” సోనియాగాంధీ ఇచ్చేది విందుమాత్రమే కాదు.. . ప్రతిపక్షాల ఐక్యత, బల …
Read More »