Recent Posts

వరంగల్‌లో 250 పడకల కేన్సర్‌ ఆస్పత్రి..!

కేన్సర్ అనేది పెద్ద వ్యాధి.కేన్సర్‌ను ముందుగానే గుర్తించి మరణాల సంఖ్యను తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. జిల్లా స్థాయిలో కేన్సర్‌ నిర్ధారణ, చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా ఆస్పత్రుల్లో 15 చొప్పున పడకలను ప్రత్యేకంగా కేన్సర్‌ రోగులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ఆదేశించారు. ‘తెలంగాణ డయాగ్నస్టిక్స్‌’లో భాగంగా కేన్సర్‌ వ్యాధిని గుర్తించి చికిత్స అందించేలా …

Read More »

చంద్ర‌బాబుకు మిగిలేది బోడిగుండే.. మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబుకు మిగిలేది బోడిగుండేనంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు టీడీపీ మిత్ర‌ప‌క్షం బీజేపీ మంత్రి మాణిక్యాల‌రావు. ఏపీలో బీజేపీ వెంట్రుక‌లాంటిద‌ని, ఒక‌వేళ మాకు న‌ష్టం జ‌రిగితే వెంట్రుక‌మాత్ర‌మే పోతుంది.. కానీ టీడీపీకి మాత్రం బోడిగుండే మిగులుతుందంటూ హాట్ కామెంట్స్ చేశారు మంత్రి మాణిక్యాల‌రావు. see also : టీడీపీకి మరో ఇద్దరు సీనియర్ నేతలు గుడ్ బై … see also : ఎల్లో గ్యాంగ్‌ మైండ్ బ్లాక్ అయ్యేలా …

Read More »

జ‌గ‌న్ స్వార్థం వ‌ల్లే 12 మంది ఐఏఎస్ అధికారుల‌పై కేసులు..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిపక్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కాగా, నిన్న జ‌రిగిన మీడియా స‌మావేశంలో మంత్రి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ.. కేవ‌లం ఒక్క జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి వ‌ల్లే 12 మంది ఐఏఎస్ అధికారులు జైలుకెళ్లార‌న్నారు. జ‌గ‌న్ కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి అయితే రెచ్చిపోయి, ప‌రిధిదాటి మాట్లాడుతున్నార‌న్నారు. ఐఏఎస్ అధికారుల‌పై విజ‌య‌సాయిరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat