Recent Posts

కర్నూలు జిల్లాలో భార్యకు అక్రమ సంబంధం ఉందని..కొడుకును

ఆంధ్రప్రదేశ్ లో అక్రమ సంబంధాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. నేరాలు సంఖ్య విపరితంగా పెరుగుతంది. మరి ఎక్కువగా కర్నూల్ జిల్లాలో నేరాలు జరుగుతున్నాయి. హత్యలు,దోపిడిలు, రేప్ లు ,అక్రమ సంబంధాలు ఇలా అన్ని నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భర్త.. ప్రియుడు అనుకుని కన్నకొడుకుపైనే గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన కర్నూల్ జిల్లా బేతంచెర్ల మండలంలోని గుత్‌పల్లెలో జరిగింది. …

Read More »

నక్క తోక తొక్కిన రేజీనా..!

రెజీనా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చిన సమయంలో తనతో పాటు వచ్చిన హీరోయిన్లందరూ టాప్ హీరోయిన్ల రేంజ్ కు చేరుకుంటే అమ్మడు ఎంచుకునే కథల వలన ఎక్కడ వేసిన గొంగడి లెక్క అక్కడే ఉంది.అయితే ఇటివల ఆమె కెరీర్ మరల పుంజుకున్నట్లు కనిపిస్తుంది.అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీను తగ్గించి తమిళం వైపు దృష్టి పెట్టింది అమ్మడు. దీంతో అక్కడ అవకాశాలను దక్కించుకుంటుంది.ఈ క్రమంలోనే ఈ బక్కపలుచు భామకు బాలీవుడ్ లో అవకాశం వచ్చింది.ప్రముఖ …

Read More »

చంద్ర‌బాబు కొన్నాడు.. మేము అమ్ముడుపోయాం..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు పై క‌ర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మాణిగాంధీ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. టీడీపీ చేస్తున్నఅభివృద్ధి ప‌నుల‌కి తాము ఎంత‌గానో ఆకర్షితులయ్యామని అందుకే పార్టీ మారుతున్నామ‌ని.. 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయిన విష‌యం తెలిసిందే. అయితే గ‌తంలో టీడీపీ ఇచ్చిన ప్యాకేజ్‌ల‌కి లొంగే నీతిలేని వారంతా పార్టీ మారారంటూ గ‌తంలో వైసీపీ ఆరోపణలు గుప్పించింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat