Recent Posts

భారత్ లో కరోనా ఉద్ధృతి

భారత్ లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,272 మందికి కోవిడ్ సోకగా.. 36 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 13,900 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,01,166కు చేరింది. దేశంలో రికవరీ రేటు 98.58 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 4.21 శాతానికి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు 209 కోట్ల 40 …

Read More »

Viral అవుతున్న మహేష్ బాబు లేటెస్ట్ ఫోటోలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన ఫొటోలు బయటకు రాకుండా ఎంతో జాగ్రత్తపడుతుంటాడు. కానీ, అప్పుడప్పుడు మహేష్ బాబు అభిమానుల కెమెరాలకు చిక్కడంతో.. ఆ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. అలాం టి కొన్ని ఫొటోలను మహేష్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. మహేష్ బాబు స్విమ్మింగ్ చేస్తుండగా తీసిన ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ‘మహేష్ బాడీని ఫస్ట్ టైమ్ చూస్తున్నాం’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

Read More »

రేపు మునుగోడుకు అమిత్ షా

తెలంగాణలో నల్లగొండ జిల్లా మునుగోడు బహిరంగ సభలో పాల్గొనేందుకు రేపు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నేరుగా బహిరంగ సభకు బయలుదేరనున్నారు. అనంతరం సాయంత్రం రామోజీ ఫిలిం సిటీని సందర్శించేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా అమిత్ పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat