Recent Posts

భారత్ లో కొత్తగా కరోనా కేసులు

గడిచిన గత ఇరవై నాలుగంటల్లో దేశ వ్యాప్తంగా మూడోందల అరవై ఐదు కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటిలో కొత్తగా ఐదు మరణాలు కూడా సంభవించాయి.  కేరళ రాష్ట్రంలో నలుగురు మృతి చెందారు. మిగిలిన ఒకరు యూపీ రాష్ట్రంలో మృతి చెందారు.  ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య పదిహేడు వందల ఒకటిగా ఉంది. మొత్తం ఇప్పటివరకు నమోదైన కరోనా మరణలా సంఖ్య ఐదు లక్షల …

Read More »

స్వతంత్ర అభ్యర్థిగా పుతిన్

రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. 2024లో ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అధికార యునైటెడ్ రష్యా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనప్పటికీ పుతిన్ కు ఆ పార్టీ మద్దతిచ్చింది. చట్టం ప్రకారం ఇలా పోటీ చేయాలంటే 500మంది మద్దతు, 40 ప్రాంతాల నుంచి 3లక్షల మంది సంతకాలు సేకరించాల్సి ఉంటుంది. 2012లోనూ ఆయన ఇలాగే పోటీ చేశారు. ఈసారి కూడా ఆయన …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టుపై సిటింగ్ జడ్జితో విచారణ

తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సిటింగ్ జడ్జితో పాటు అంతర్జాతీయ, జాతీయస్థాయి నిపుణులతో ఒక టెక్నికల్ కమిటీని వేసి విచారణ జరిపించాలని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ట్వీట్ చేశారు. ‘ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటివరకు ఎన్ని నీళ్లు ఇచ్చారు. ఎంత కరెంటు బిల్లు కట్టారు. ఖర్చుకు తగ్గ ఫలితం వస్తుందా? ఇంకా ఎంత పెట్టుబడి పెట్టాలి? అనే విషయాలు తేల్చాలి. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat