పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »మంగళవారం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి మంగళవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కానున్నారు. ప్రభుత్వంలో మిగిలిన ఆరు మంత్రి పదవుల విషయంపై ఆ రోజున క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఆశావహులు అధిష్ఠానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
Read More »