Recent Posts

కార్పొరేట్ కు ధీటుగా పేదలకు నాణ్యమైన విద్య

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు విద్యా దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని పలు పాఠశాలల్లో మన ఊరు మన బడి.. మన బస్తీ మన బడి పథకం ద్వారా మొత్తం రూ.5.65కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులను మంత్రి పువ్వాడ శంకుస్థాపన, ప్రారంబొత్సవాలు చేశారు.ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నందు రూ.2.30 కోట్లతో చేపట్టనున్న అదనపు తరగతి గదులు, ల్యాబొరేటరీ …

Read More »

విద్యా రంగానికి పెద్ద పీట వేసిన నాయకుడు కేసీఆర్

అలంపూర్ నియోజకవర్గం మానవ పాడు మండలం పరిధిలోని మద్దూరు గ్రామంలో 17 లక్షల రూపాయలతో మరియు, అమర వాయి గ్రామంలో 9.14 లక్షల రూపాయలతో మండలం పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం గారు మరియు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి.సరిత గారు.మన ఊరు మన బడి …

Read More »

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యం

తెలంగాణ రాష్ట్ర దాషాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు అనగా జూన్ 20 న దుబ్బాక మండలం లోని ఆకారం గ్రామం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరుగుతున్న విద్యా దినోత్సవం కార్యక్రమం లో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు.ఈ సందర్బంగా మన ఊరు మన బడి కార్యక్రమం లో భాగంగా స్కూల్ ను అన్ని సౌకర్యాలతో కొత్తగా నిర్మించిన డైనింగ్ హల్ ను ప్రారంభించిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat