Recent Posts

రైతుబంధు డబ్బులు ఎప్పుడు జమ అవుతాయంటే..?

తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఈ  వానాకాలం సీజన్ రైతుబంధు డబ్బులను వారం, పది రోజుల్లో రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు వ్యవసాయశాఖ ప్లాన్ చేస్తోంది. దాదాపు 65 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున రూ.7400 కోట్లు అవసరం అవుతాయని అంచనా. మొదటి రోజు ఎకరంలోపు రైతులకు.. ఆ తర్వాత రోజు ఒక్కో ఎకరా పెంచుకుంటూ జూన్ ఆఖరు …

Read More »

ఒడిశాలో తప్పిన ఘోర రైలు ప్రమాదం

ఒడిశాలో జరిగిన  కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో కొన్ని వందల మంది మృత్యువాత పడ్డారు. వేల మంది గాయాలపాలైన సంగతి తెల్సిందే. మరువక ముందే  అదే రాష్ట్రంలో మరో రైలు బోగీలో మంటలు రావడం కలకలం రేపింది. దుర్గ-పూరీ ఎక్స్ప్రెస్ ఏసీ బోగీలో ఖరియార్ రైల్వేస్టేషన్ సమీపంలో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అప్రమత్తమై చైన్ లాగి రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ …

Read More »

నేడు ఖమ్మం జిల్లాకు బండి సంజయ్

తెలంగాణ  బీజేపీ రాష్ట్ర చీఫ్ ..కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈరోజు శుక్రవారం  ఖమ్మంలో పర్యటించనున్నారు. ఈ నెల 15న కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించనున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లపై నేతలతో సమీక్షించనున్నట్లు సమాచారం.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat