పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »SABITA: భారాసలో చేరిన 120 మంది కుటుంబసభ్యులు
SABITA: రంగారెడ్డి జిల్లా జల్ పల్లి పరిధిలో కొంతమంది వ్యక్తులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారాసలో చేరారు.18, 19 వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో…..దాదాపు120 మంది కుటుంబసభ్యులు భారసలో తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో భారాస నేతలు నగేశ్, సాజీద్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. భారాస ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రజా క్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని….మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. …
Read More »