Recent Posts

SABITA: భారాసలో చేరిన 120 మంది కుటుంబసభ్యులు

SABITA: రంగారెడ్డి జిల్లా జల్ పల్లి పరిధిలో కొంతమంది వ్యక్తులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారాసలో చేరారు.18, 19 వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో…..దాదాపు120 మంది కుటుంబసభ్యులు భారసలో తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో భారాస నేతలు నగేశ్‌, సాజీద్‌, సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. భారాస ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రజా క్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని….మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. …

Read More »

GOVERNOR: సీఎం జగన్ నా కుటుంబసభ్యుడు: బిశ్వభూషణ్

Governor biswabhusan farewell meet

GOVERNOR: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడ్కోలు సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీఎం జగన్ తనపై చూపిన ప్రేమ, అప్యాయత ఎప్పటికీ మరువలేనిదని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి మనసు రావడం లేదని….కానీ పరిస్థితుల వల్ల వెళ్లకతప్పడం లేదని గవర్నర్ అన్నారు. రాష్ట్రం కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు చర్చించారని తెలిపారు. రాష్ట్ర సీఎం, గవర్నర్ మధ్య సత్సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని …

Read More »

CM JGAN: గవర్నర్ వ్యవస్థకు నిండుతనం తీసుకొచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్: సీఎం జగన్

CM JGAN: గవర్నర్ వ్యవస్థకు ఒక నిండుతనం తీసుకొచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్ అని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. గవర్నర్ గా ఉన్న ఈ మూడేళ్లలో….రాజ్యాంగ వ్యవస్థలో సమన్వయం ఎలా ఉండాలో చేసి చూపించారని అన్నారు. విజయవాడ కన్వెన్షన్ సెంటర్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు మంగళవారం వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. చత్తీస్ గఢ్ గవర్నర్ గా వెళ్తున్న బిశ్వభూషణ్ కు ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు. తండ్రిలా, పెద్దలా, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat