Recent Posts

గురుకుల విద్యలో మనకు మనమే సాటి : సీఎం కేసీఆర్‌

గురుకుల విద్యలో మనకు మనమే సాటని, ఇండియాలో పోటీగానీ, సాటిగానీ లేరన్నారు. జగిత్యాల ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో వెయ్యికిపైగా గురుకుల పాఠశాలలు, కళాశాలలను అన్నివర్గాలకు స్థాపించుకున్నాం. అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఎవరూ ఊహించనటువంటి రీతిలో 33 జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. కేంద్రం సహకరించకపోయినా నిర్మించుకుంటున్నాం. జగిత్యాలలో కాలేజీని రూ.108 కోట్లతో కళాశాల, వైద్యశాఖలకు శంకుస్థాపన చేసుకున్నాం. ఛత్తీస్‌గఢ్‌లో మాజీ …

Read More »

జగిత్యాల మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్‌

జగిత్యాలలో మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం శంకుస్థాపన చేశారు. ధరూర్‌ క్యాంపులోనే 27.08 ఎకరాల వైశాల్యంలో మెడికల్‌ కళాశాలను, దానికి అనుబంధంగా ప్రధాన దవాఖానను నిర్మించనుండగా.. సీఎం కేసీఆర్‌ భవన నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. …

Read More »

బీజేపీ పతనానికి నాంది ఢిల్లీ ఫలితాలు : రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి

ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో బీజేపీ పతనానికి ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నాంది పలికాయన్నారు. ఈ ఫలితాలు రాబోయే రోజుల్లో దేశం మూడ్ ను ప్రతిబింభించాయన్నారు. 15 ఏళ్ల పాటు ఢిల్లీ మున్సిపాలిటీ బీజేపీ చేతుల్లోనే ఉందని.. ఈ సారి కూడా గెలవాలని బీజేపీ చాలా కుట్రలు చేసిందని ఆరోపించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat