rameshbabu
November 25, 2022 HYDERBAAD, SLIDER, TELANGANA
343
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఉన్న ఐటీ కారిడార్లో శిల్పాలేఔట్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ను శుక్రవారం ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతోపాటు రోడ్ల కనెక్టివిటీకి చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ)లో భాగంగా ఆరేండ్ల్లలో 17 ప్రాజెక్టులు పూర్తిచేసినట్టు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్కు కనెక్టివిటీని మెరుగుపర్చడమే కాకుండా …
Read More »
Jaya kumar
November 24, 2022 POLITICS
290
CM KCR : తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలను డిసెంబర్లో నిర్వహించాలని సీఎం కేసిఆర్ నిర్ణయంచారు. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులను రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబర్ నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సమావేశాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు, …
Read More »
Jaya kumar
November 24, 2022 POLITICS
325
Political Fight : ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతల మధ్య రోజుకో రచ్చ జరుగుతోంది. ఇరు పార్టీల మధ్య బూతు పురాణం కొనసాగుతోంది. ఎవ్వరు కూడా తక్కేవేం కాదన్నట్లు వైసీపీ నేతలు, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఎవ్వరు కూడా తక్కేవేం కాదన్నట్లు కొనసాగుతున్నాయి ఏపీ పాలిటిక్స్. గతంలో తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్ ను …
Read More »
Jaya kumar
November 24, 2022 POLITICS
302
Ysr Congress Party : క్షేత్ర స్థాయిలో వైఎస్ఆర్సి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సీఎం జగన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. 2024 ఎన్నికలే టార్గెట్ గా సీఎం పార్టీ నాయకులను సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు జిల్లాలకు ఒకరు చొప్పున రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు వంటి పలు నియామకాల ద్వారా పార్టీ ముఖ్య నాయకులను ఫీల్డ్ లో బిజీ గా ఉంచుతున్నారు. కాగా ఇప్పుడు మరోసారి …
Read More »
Jaya kumar
November 23, 2022 POLITICS
285
Cm Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. నరసన్నపేట పర్యటనలో భాగంగా కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో కాన్వాయ్ నుంచి బాధితులను గమనించి వాహనం నిలిపివేసి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా చిన్న శిర్లాం గ్రామానికి చెందిన మీసాల కృష్ణవేణి తమ కుమార్తె ఇంద్రజకు (7) అవసరమైన వైద్య సాయం అందించాలని సీఎం వైఎస్ జగన్కు విజ్ఞప్తి చేశారు. ఇంద్రజ అనారోగ్య సమస్యను …
Read More »
Jaya kumar
November 23, 2022 POLITICS
327
Telangana Politics : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండలో గిరిజనుల దాడిలో మృతిచెందిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశాయి. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం ఈర్లపూడిలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. కాగా ఎర్రబోడులో ప్లాంటేషన్ మొక్కలను గొత్తి కోయలు నరుకుతుండగా అడ్డుకునేందుకు వెళ్ళిన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ పై గుత్తి కోయలు దాడి చేశారు. తమకు భూములు దక్కకుండా చేస్తున్నారన్న ఆవేశంతో.. కత్తులతో విచక్షణారహితంగా …
Read More »
Jaya kumar
November 23, 2022 POLITICS
274
It Raids : తెలంగాణలో పరిస్థితులు రోజురోజుకి మరింత హీట్ ఎక్కుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఇళ్లతో పాటు వారికి సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో 50 బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి సమీప బంధవు ఇంట్లో పెద్ద మొత్తంలో …
Read More »
Jaya kumar
November 23, 2022 POLITICS
301
Cm Ys Jagan : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కలియుగ రావణుడు అని ఏపీ సీఎం జగన్ అన్నారు. రాజకీయమంటే ఒక జవాబుదారీతనమని, మోసం చేసే చంద్రబాబుకి ప్రజలు గుడ్ బై చెప్పాలని కోరారు. ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… …
Read More »
Jaya kumar
November 23, 2022 POLITICS
281
Minister Sathyendar : ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యందర్ జైన్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి… తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆప్ మంత్రి సత్యేందర్ జైన్కు జైల్లో ప్రత్యేక సదుపాయాలు అందుతున్నాయంటూ ఇటీవల సీసీ టీవీ ఫుటేజ్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మరి సంచలనంగా మారాయి. సత్యేందర్ కు మసాజ్ చేస్తున్న వీడియోపై బీజేపీ సహా పలు …
Read More »
Jaya kumar
November 22, 2022 POLITICS
308
Minister Jogi Ramesh : పబ్లిక్లో పచ్చిగా బూతులు మాట్లాడుతున్న చంద్రబాబుది బూతుల పార్టీ కాక మరి ఏంటని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. ఈ మేరకు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ… నరసాపురంలో సీఎం జగన్ మాట్లాడిన మాటలపై టీడీపీ సైకోలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు పబ్లిక్ లో పచ్చిగా బూతులు …
Read More »