దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేందర్ మోదీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రజలంతా నీటి నిల్వపై అవగాహన పెంచుకోవాలని ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో పిలుపునిచ్చారు. అందులో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ‘క్యాచ్ ద రెయిన్ కార్యక్రమం తీసుకురానున్నట్లు తెలిపారు. హరిద్వార్లో ప్రపంచ నీటి దినోత్సవం’ రోజైన మార్చి 22న కుంభమేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ‘జాతీయ సైన్స్ దినోత్సవం’ సందర్భంగా సర్ CV.రామన్ సేవలను కొనియాడారు. యువత …
Read More »TimeLine Layout
March, 2021
-
2 March
టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్
ఇంగ్లండ్ తో జరగనున్న లిమిటెడ్ ఓవర్ల సిరీస్ ముంగిట భారత్ కు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ట్రీత్ బుమ్రా.. వ్యక్తిగత కారణాలతో కొద్దిరోజులు జట్టుకు దూరంగా ఉండనున్నాడట. దీంతో మార్చి 12 నుంచి ఇంగ్లండ్తో జరిగే 5 టీ20ల సిరీస్ సహా మార్చి 23 నుంచి ప్రారంభమయ్యే 3 వన్డేలకు అందుబాటులో ఉండడని సమాచారం. ఇప్పటికే అహ్మదాబాద్ వేదికగా గురువారం ప్రారంభమయ్యే నాలుగో టెస్టుకూ బుమ్రా …
Read More » -
2 March
అందాలను ఆరబోస్తున్న తారా సుతారియా
తెలుగులో సూపర్ హిట్టయిన RX100 మూవీ.. హిందీ తెరపైనా సందడి చేయనుంది. అహన్ శెట్టి తారా సుతారియా కలిసి నటిస్తున్న ఈ రీమేక్ కు ‘తడప్ అని పేరుపెట్టారు. SEP 24న విడుదల కానుంది . ఇందులో పాయల్ రాజ్ పుత్ను మించి తారా గ్లామర్ షో చేయనుందట. మిలన్ లుథియా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాజిద్ నడియాద వాలా నిర్మాత. బాలీవుడ్లో సీనియర్ నటుడైన సునీల్ శెట్టి …
Read More » -
2 March
కరోనాతో బీజేపీ ఎంపీ మృతి
కరోనాకు చికిత్స తీసుకుంటున్న మధ్యప్రదేశ్-ఖండ్వా ఎంపీ నంద్ కుమార్ సింగ్ ఈరోజు కన్నుమూశారు, ఆయ మృతి పట్ల ప్రధాని మోదీ, ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. ప్రజాదరణ పొందిన నేత నంద్ కుమార్.. మీరు మమ్మల్ని విడిచి వెళ్లారు ఆదర్శవంతమైన కార్యకర్తను, సమర్థమైన నిర్వాహకుడిని అంకితభావంతో పనిచేసే నేతను బీజేపీ కోల్పోయింది ఆయన మృతి వ్యక్తిగతంగా నాకు తీరని లోటు’ అంటూ ప్రధాని …
Read More » -
2 March
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కరోనా టీకా
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కరోనా టీకా వేయించుకున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఆయ కొవార్టిన్ టీకా తొలిడోసు తీసుకోగా.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆయన పక్కనే ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి… అర్హులంతా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, అపోహలు పెట్టుకోవద్దని కోరారు. ప్రధాని సహా ప్రముఖులందరూ వ్యాక్సిన్ తీసుకుని ఆదర్శంగా నిలిచారని కిషన్ పేర్కొన్నారు.
Read More » -
2 March
దేశంలో కొత్తగా 12,286 మందికి కరోనా
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,286 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,24,527కు చేరింది. ఇక నిన్న కరోనాతో 91 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,57,248కు పెరిగింది. ఇక నిన్న 12,464 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,68,358 యాక్టివ్ కేసులున్నాయి.
Read More » -
2 March
భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములకు రూ.66 వేలు టోకరా
ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు సెలబ్రిటీలనూ వదలడం లేదు. తాజాగా భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములకు రూ.66 వేలు టోకరా వేశారు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ అవార్డులకు ‘భీష్మ’ను నామినేట్ చేస్తున్నామని ఓ వ్యక్తి వెంకీకి ఫోన్ చేశాడు. అది నమ్మిన ఆయన ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.66వేలు పంపించాడు మళ్లీ తర్వాత మరికొంత డబ్బు కావాలని కోరడంతో… అనుమానం వచ్చిన వెంకీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు …
Read More » -
2 March
తెలంగాణలో కొత్తగా 163కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గతరాత్రి గం.8 వరకు కొత్తగా 163 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,99,086కు చేరింది. ఇక నిన్న కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,635కు పెరిగింది. నిన్న వైరస్ బారి నుంచి 157 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,907 యాక్టివ్ కేసులున్నాయి..
Read More » -
2 March
హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీని కలిసిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ హిమా కోహ్లీతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. సీజే హిమా కోహ్లీని సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఏడాది జనవరిలో తెలంగాణ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి నియమితులైన విషయం తెలిసిందే.
Read More » -
2 March
తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బహదూర్ పల్లి గ్రామంలోని మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ లో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశానికి ఈరోజు మంత్రి మల్లారెడ్డి గారు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బలపర్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి గారిని రాబోయే …
Read More »