Home / Tag Archives: bjp (page 63)

Tag Archives: bjp

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అగ్రహాం

cm jagan join at kadapa steel plant bhumi pooja program

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం పై ఆ రాష్ట్ర  బీజేపీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్  తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందన్నారు. సీత కొండ వ్యూ పాయింట్.. వైఎస్సార్ వ్యూ పాయింట్‌ గా మార్చడం సరికాదన్నారు. తక్షణమే వారం రోజుల్లో వైఎస్సార్ వ్యూ పాయింట్ పేరు మార్చాలని.. లేదంటే తీవ్ర …

Read More »

ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌‌  కు బాంబు బెదిరింపు

దేశ రాజధాని నగరం  ఢిల్లీ‌   నగరంలోని మధుర రోడ్‌  లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌‌  కు బుధవారం ఉదయం 8:10 గంటల సమయంలో ఓ ఈ-మెయిల్‌ వచ్చింది. అందులో పాఠశాల ఆవరణలో బాంబులున్నాయంటూ పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులను అక్కడి నుంచి తరలించారు. పోలీసులు , బాంబు స్వ్కాడ్‌  పాఠశాల వద్దకు చేరుకుని తనిఖీలు …

Read More »

దోమలు కుడుతున్నాయని రైలును ఆపించిన బీజేపీ ఎంపీ

యూపీలోని ఇటా బీజేపీ ఎంపీ రాజ్‌వీర్‌ సింగ్‌ను దోమలు కుట్టడంపై అనుచరుడు మాన్‌సింగ్‌ ట్విట్టర్‌లో రైల్వే శాఖకు ఫిర్యాదు చేశారు. ‘ఎంపీ గారిని దోమలు కుడుతున్నాయి. టాయిలెట్‌ అధ్వానంగా ఉంది.’ అని ట్వీట్‌ చేశారు. వెంటనే రైల్వే అధికారులు స్పందించి ఉన్నావ్‌ స్టేషన్‌లో ఆపి బోగీ మొత్తం దగ్గరుండి శుభ్రం చేయించారు. దోమలను వెళ్లగొట్టేందుకు ఫాగింగ్‌ చేశారు. ఆ తర్వాతే రైలు కదిలింది. తమ ఫిర్యాదులపైనా ఇలాగే స్పందించాలని సాధారణ …

Read More »

ఢిల్లీకి కొత్త మేయ‌ర్ గా షెల్లీ ఒబెరాయ్

ఢిల్లీ మేయ‌ర్‌గా అధికార పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక‌య్యారు. బీజేపీ అభ్య‌ర్థి శిఖా రాయ్ త‌న నామినేష‌న్‌ను విత్‌డ్రా చేసుకోవ‌డంతో.. షెల్లీకి లైన్ క్లియ‌ర్ అయ్యింది. ఆర్థిక సంవ‌త్స‌రం ముగింపు త‌ర్వాత ఢిల్లీకి కొత్త మేయ‌ర్ వ‌చ్చారు. ఢిల్లీలో అయిదేళ్ల పాటు మేయ‌ర్ ప‌ద‌విని రొటేష‌న్ చేస్తారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 4వ తేదీన ఢిల్లీలో మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రిగాయి. మూడు కార్పొరేష‌న్ల‌ను …

Read More »

మాజీ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు

దేశంలో సార్వత్రిక ఎన్నికలుగానీ, రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలుగానీ వచ్చాయంటే చాలు బీజేపీ నేతలు తమ నోళ్లకు పని చెబుతారు. కుల, మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చు రేపుతారు. ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా ఓ మతాన్ని పొగుడుతూ, మరో మతాన్ని కించపరుస్తారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. దాంతో అక్కడి బీజేపీ నేత తాజాగా అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. కర్ణాటక బీజేపీ నాయకుడు, …

Read More »

రూ. 2.3 లక్షల కోట్లకు చేరిన అదానీ అప్పులు

 అఖండ భారత రాజకీయాలను షేక్ చేసిన అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ నివేదిక ఆరోపణలతో అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ. 12 లక్షల కోట్ల మేర నష్టపోయింది. ఇదే సమయంలో అదానీ గ్రూప్‌ ఎడాపెడా అప్పులు చేసుకొంటూపోతున్నది. ఏడాది వ్యవధిలో అదానీ గ్రూప్‌ 20.7 శాతం మేర ఎక్కువ రుణాలు తీసుకొన్నదని, దీంతో మార్చి 31 నాటికి గ్రూపులోని 7 నమోదిత కంపెనీల రుణాలు రూ. 2.3 లక్షల …

Read More »

కర్ణాటక అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్

కర్ణాటక లో ఉన్న  మొత్తం 224 అసెంబ్లీ  స్థానాలకు వచ్చే నెల పదో తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. అదే నెల పన్నెండో తారీఖున ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అయిన తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం  224 అసెంబ్లీ  స్థానాలకు అభ్యర్థులను బరిలో  నిలుపుతూ తాజాగా కాంగ్రెస్‌ పార్టీ ఐదుగురు అభ్యర్థులతో కూడిన చివరిదైన  ఆరో జాబితాను విడుదల …

Read More »

తెలంగాణ ప్రజలకు వైసీపీ  నాయకులు క్షమాపణలు చెప్పాలి

తెలంగాణ ప్రజలకు వైసీపీ  నాయకులు క్షమాపణలు చెప్పాలని జనసేన   అధినేత పవన్‌ కల్యాణ్‌   డిమాండ్‌ చేశారు. నేతలు వేరు.. ప్రజలు వేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఫైరయ్యారు. విమర్శలు చేస్తే నేతలు, ప్రభుత్వాలపై చేయాలి గానీ.. తెలంగాణ ప్రజలు, రాష్ట్రంపై చేయడం సరైనది కాదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం మంచిదికాదని.. వైసీపీ నాయకులు, మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ‘రెండు మూడు రోజులుగా తెలంగాణ మంత్రి …

Read More »

ఎన్నికల్లో పోటికి ఏకంగా పెళ్ళే చేసుకున్నాడు

యూపీలో రాంపూర్‌ మున్సిపాలిటీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దాంతో రాంపూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న మామున్‌ ఖాన్‌ (45) రాంపూర్‌ నగర్‌ వార్డు నుంచి మరోసారి పోటీ చేయాలని భావించాడు. దాదాపు 30 ఏళ్లుగా ఆ వార్డులో అతనే కీలక నాయకుడిగా ఉన్నాడు. కానీ, రాంపూర్‌ నగర్‌ వార్డు మహిళకు రిజర్వ్‌డ్‌ అయినట్లు నోటిఫికేషన్‌లో ఉండటంతో మమూన్‌ ఖాన్‌ ఖంగుతిన్నాడు.ఎందుకంటే వార్డు మహిళకు …

Read More »

ప్రధాని మోదీపై ఢిల్లి సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ప్ర‌ధాని మోడి నిలువెల్లా అవినీతిలో కూరుక‌పోయార‌ని ఢిల్లి సీఎం కేజ్రీవాల్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసారు. బీజేపీ ముఖ్య‌మంత్రులు అవినీతికి పాల్ప‌డిన‌ సొమ్మును కింది నుంచి పైకి పంపిస్తే..ఆప్త మిత్రుడి (అదానీ?) కంపెనీలో పెట్టుబడులు పెట్టార‌ని ఆరోపించారు. లిక్క‌ర్ కేసులో వంద కోట్ల అవినీతి అంటున్న బీజేపీ పెద్దలు సాక్షాలెందుకు చూప‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. సీబీఐ నోటిసుల నేప‌థ్యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.లిక్క‌ర్ కేసులో అరెస్టు చేసిన నిందితు‌లు త‌ప్పుడు సాక్షం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat