Home / Tag Archives: carona death rate (page 32)

Tag Archives: carona death rate

దేశంలో కొత్తగా 7774 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 7774 కరోనా పాజిటివ్‌ కేసులు  నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,90,510కి చేరింది. ఇందులో 3,41,22,795 మంది కరోనా నుంచి కోలుకోగా, 92,281 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,75,434 మంది మహమ్మారికి బలయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కొత్తగా 306 మంది మరణించగా, 8464 మంది కోలుకున్నారని తెలిపింది.దేశంలో యాక్టివ్‌ కేసులు 560 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని పేర్కొంది. మొత్తం …

Read More »

దేశ రాజధానిలో మరో ఒమైక్రాన్ వేరియంట్ కేసు

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మరో ఒమైక్రాన్ వేరియెంట్ కేసు వెలుగుచూసింది.ఢిల్లీలో శనివారం ఒమైక్రాన్‌ వేరియంట్‌ రెండో కేసు నమోదైంది. ఢిల్లీలో ఒమైక్రాన్ మొదటి కేసు నమోదైందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ చెప్పారు. ఈ వారం జింబాబ్వే నుంచి ఢిల్లీకి వచ్చిన ప్రయాణికుడి నుంచి తీసుకున్న నమూనాను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించగా ఒమైక్రాన్ వేరియంట్‌ వెలుగుచూసింది. రోగి ప్రయాణ చరిత్ర ప్రకారం అతను ఇటీవల దక్షిణాఫ్రికాకు వెళ్లాడు.ఒమైక్రాన్ …

Read More »

శ్రీశైలం దేవ‌స్థానం కీల‌క నిర్ణ‌యం

 క‌రోనా ఒమిక్రాన్ వేరియంట్ నేప‌థ్యంలో శ్రీశైలం దేవ‌స్థానం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. మాస్కు ధ‌రిస్తేనే మ‌ల్ల‌న్న ద‌ర్శ‌నం క‌ల్పించాల‌ని ఆల‌య ఈవో ల‌వ‌న్న నిర్ణ‌యించారు. ఇటీవ‌ల క‌రోనా కేసులు అధికంగా న‌మోదు అవుతుండ‌టంతో.. క‌ర్నూల్ జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశాల మేర‌కు కొవిడ్ నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేస్తున్నామ‌ని ల‌వ‌న్న తెలిపారు. భ‌క్తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తం చేస్తామ‌ని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని మైక్ ద్వారా తెలుగు, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో …

Read More »

దేశంలో కొత్తగా 7992 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 7992 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,82,736కు చేరింది. ఇందులో 3,41,14,331 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 4,75,128 మంది మృతిచెందారు. మరో 93,277 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 559 రోజుల్లో యాక్టివ్‌ కేసులు ఇంత తక్కువకు చేరుకోవడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో మహమ్మారి వల్ల మరో 398 మంది బాధితులు …

Read More »

స్విట్జర్లాండ్‌లో 11 ఏండ్లలోపు చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్‌

స్విట్జర్లాండ్‌లో ఐదు నుంచి 11 ఏండ్లలోపు చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్‌కు రంగం సిద్ధమయింది. ఫైజర్‌ బయోఎన్‌టెక్‌ తయారుచేసిన కమిర్నాటీ వ్యాక్సిన్‌ను చిన్నారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి స్విట్జర్లాండ్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ స్విస్‌మెడిక్‌ ఆమోదం తెలిపింది. దీంతో ఈ ఏజ్‌ గ్రూప్‌వారికి టీకాలు ఇస్తున్న దేశాల జాబితాలో స్విట్జర్లాండ్‌ కూడా చేరినట్లయింది. ఇప్పటికే పోర్చుగల్‌, ఇటలీ, గ్రీస్‌, స్పెయిన్‌, కెనడా, అమెరికా దేశాలు ఈ ఏజ్‌ గ్రూప్‌ చిన్నారుల్లో వ్యాక్సినేషన్‌కు …

Read More »

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో తెలంగాణ మరో మైలురాయి

 కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం మరో మైలురాయిని అధిగమించింది. గురువారం నాటికి రాష్ట్రంలో వేసిన టీకాల సంఖ్య 4 కోట్లు దాటింది. రాష్ట్రంలో 18 ఏండ్లు దాటినవారు 2.77 కోట్ల మంది ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ రెండు డోసుల చొప్పున 5.55 కోట్ల టీకాలు వేయాల్సి ఉన్నది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా గురువారం నాటికి 4 కోట్ల డోసులను వేసింది. వ్యాక్సినేషన్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా …

Read More »

దేశంలో కొత్తగా 9,419 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం 9419 కేసులు నమోదవగా.. తాజాగా 8,503 రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,74,744కు చేరాయి. ఇందులో 3,41,05,066 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 4,74,735 మంది వైరస్‌కు బలయ్యారు. మరో 94,943 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 7,678 మంది కరోనా నుంచి కోలుకోగా, 624 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా …

Read More »

దేశంలో కొత్తగా 9419 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 9419 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,66,241కి చేరింది. ఇందులో 3,40,97,388 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 4,74,111 మంది మరణించగా, 94,742 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.కాగా, గత 24 గంటల్లో 8251 మంది మహమ్మారి బారినుంచి బయటపడ్డారని, మరో 159 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,30,39,32,286 కరోనా డోసులు పంపిణీ చేశామని తెలిపింది. …

Read More »

కోవిడ్ మ‌హ‌మ్మారి ఎప్పుడు ముగుస్తుందో చెప్పిన బిల్ గేట్స్‌

కోవిడ్ మ‌హ‌మ్మారి ఎప్పుడు ముగుస్తుందో అంచ‌నా వేశారు బిల్ గేట్స్‌. మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు, బిలియ‌నీర్‌ త‌న బ్లాగ్‌లో ఈ విష‌యాన్ని చెప్పారు. 2022లో కోవిడ్ మ‌హ‌మ్మారికి చెందిన తీవ్ర ద‌శ ముగుస్తుంద‌ని ఆయ‌న అంచ‌నా వేశారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ వ‌ల్ల ఆందోళ‌న ప‌రిస్థితి త‌ప్ప‌ద‌న్నారు. ఈ ద‌శ‌లో మ‌రో సంక్షోభాన్ని అంచ‌నా వేయ‌లేమ‌ని, కానీ మ‌హ‌మ్మారికి చెందిన తీవ్ర ద‌శ వ‌చ్చే ఏడాది ముగియ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. గేట్స్ …

Read More »

బ్రిటన్‌లో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విలయ తాండవం

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బ్రిటన్‌లో విలయం సృష్టిస్తున్నది. ఒకే రోజు 101 కొత్త కేసులు రికార్డయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 437కు చేరుకుందని బ్రిటిన్‌ ఆరోగ్య అధికారులు మంగళవారం తెలిపారు. డెల్టా వేరియంట్‌ కంటే కొత్త వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందన్న నేపథ్యంలో బ్రిటీష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మంగళవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో కొవిడ్‌ పరిస్థితులపై మంత్రులతో సమీక్షించారు. వైరస్‌ కట్టడికి మరిన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat