చలికాలంలో ఇబ్బందిపెట్టే శ్వాసకోశ, జీర్ణ సంబంధ రోగాలకు వెల్లుల్లి గొప్ప పరిష్కారమని అంటున్నారు పోషక నిపుణులు. దీనిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిలో క్యాల్షియం, ఐరన్, విటమిన్-సి, బి6, ఫోలేట్, మెగ్నీషియం, సెలీనియం, పొటాషియం వంటివి పుష్కలం. చలికాలపు వ్యాధులకు వణుకు పుట్టించే శక్తి వెల్లుల్లికే ఉంది. వెల్లుల్లిలో యాంటీవైరల్ లక్షణాలు అపారం. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులతో ఇవి …
Read More »ఆల్కలీన్ వాటర్తో ప్రయోజనాలివీ.
ఆల్కలీన్ వాటర్తో ప్రయోజనాలివీ.. రక్తంలో చక్కెర స్థాయిలను తక్కువ మోతాదులో ఉంచుతుంది. హై కొలెస్ట్రాల్ స్థాయిలను నివారించడంలో ఉపయోగపడుతుంది. శరీరంలో ఆసిడ్ లెవల్స్ తగ్గించి ఎముకలకు బలాన్నిస్తుంది. ఎముకలు విరగకుండా ఉండేందుకు సహాయపడుతుంది. రక్తపోటుపై అనుకూల ప్రభావాన్ని చూపి హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది. జీవక్రియను మెరుగుపర్చడంతోపాటు శరీరం బరువు పెరుగకుండా కాపాడుతుంది. కడుపులో యాసిడ్లను న్యూట్రలైజ్ చేసి ఆసిడ్ రిఫ్లక్స్, గుండె మంటను దూరం చేస్తుంది. శరీరం నుంచి విష పదార్థాలను …
Read More »ఉప్పుతో చర్మ సౌందర్యం ..?
మీ చర్మ సంరక్షణ సాధనాల్లో ఉప్పు ఉందా? లేకపోతే, ఇప్పుడే సముద్రపు ఉప్పును ప్రయత్నించండి. దీనివల్ల తల నుంచి పాదాల వరకూ ఎన్నో ఉపయోగాలు. సముద్రపు ఉప్పులో సోడియం, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. కొబ్బరినూనెలో కొంత సముద్రపు ఉప్పు కలిపి పెదాలకు రాసుకోవాలి. కాసేపటి తర్వాత చల్లని నీళ్లతో కడగాలి. ఈ చిట్కాను రోజుకు రెండుసార్లు ప్రయత్నిస్తే చాలు.. పెదాల పగుళ్లను నియంత్రించవచ్చు.రెండు చెంచాల సముద్రపు …
Read More »మొటిమలు రాకుండా ఏమి చేయాలంటే..?
టీనేజ్ వయసు రాగానే మగవారిలో, ఆడవారిలో మొటిమలు కనిపిస్తుంటాయి. హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్ల సబేసియస్ గ్రంథుల నుంచి సెబమ్ ఎక్కువగా తయారై మొటిమలకు దారితీస్తుంది. అయితే మధ్య వయసు వారిలో మొటిమలు రావడం అసహజంగా ఉంటుంది. మన వద్ద 40 ఏండ్లు దాటిన వారిలో మొటిమలు కనిపిస్తున్నాయి. ఇలా మధ్య వయసులో మొటిమలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎలా తయారవుతాయి.. చమురు గ్రంథులను నిరోధించినప్పుడు చర్మం ఉపరితలంపై …
Read More »మీరు మద్యం ఎక్కువగా తాగుతున్నారా..?
గత కొన్ని దశాబ్ధాలుగా యువతలో స్ట్రోక్ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నదని, యువతలో స్ట్రోక్ కారణంగా మరణాలు, తీవ్ర వైకల్యం ఏర్పడుతున్నదని అధ్యయన రచయిత, దక్షిణ కొరియాకు చెందిన సియోల్ నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యూ కిన్ చో తెలిపారు. ఈ క్రమంలో ఈ రోజుల్లో ఓ మోస్తరు నుంచి అధికంగా మద్యం సేవించే 20, 30 ఏండ్ల వయసు యువత అసలు మద్యం ముట్టనివారు, కొద్దిగా తాగేవారితో పోలిస్తే …
Read More »ప్రతి రోజు మీరు ఇలా చేస్తే తిరుగే ఉండదు..?
ప్రతి రోజూ ఇలా చేస్తే మీకు తిరుగుండదు.. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం .. 1. తెల్లవారుజామునే నిద్రలేవడం: రాత్రిళ్లు మొబైల్ వాడటం తగ్గించి తొందరగా నిద్రపోవాలి. ఉదయాన్నే నిద్ర లేస్తే క్రమశిక్షణ అలవడుతుంది. 2. ధ్యానం, వ్యాయామం: ఒత్తిడి తగ్గుతుంది. విల్ పవర్ పెరుగుతుంది. శారీరకంగా దృఢంగా ఉంటారు. రోజూ 10-15 ని.లు సూర్యరశ్మి పడేలా చూసుకోండి. 3. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి 4. మీ లక్ష్యాలేంటో రాసుకుని …
Read More »అందాన్ని రెట్టింపు చేయడంలోనూ గాడిద పాలు కీలకపాత్ర
చిన్నపిల్లలకు గాడిద పాలు మంచివని నమ్ముతారు. ఆ మాటకొస్తే పెద్దలకు ఇంకా మంచివని అంటున్నారు నిపుణులు. అందాన్ని రెట్టింపు చేయడంలోనూ గాడిద పాలు కీలకపాత్ర పోషిస్తాయి. పూర్వం ఈజిప్టు మహారాణి క్లియోపాత్రా గాడిద పాలతోనే స్నానం చేసేవారని అంటారు. గాడిద పాలలో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలం. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. ఈ పాలతో తయారు చేసిన సౌందర్య సాధనాలు వాడితే చర్మం …
Read More »మీరు సమయానికి తినడం లేదా…? అయితే ఇది మీకోసం .?
ప్రస్తుత బిజీబిజీ షెడ్యూల్ లో టైం తినకపోవడానికి.. టైంకి నిద్రపోవడానికి అసలు కుదరదు. అయితే చాలా మందికి మానసిక ఒత్తిడి,ఆందోళనకు ఇదోక కారణం అంటున్నారు. మనం తిండి తినే సమయానికి సంబంధం ఉంటుందట. పగటి పూట భోజనం చేసేవారితో పోలిస్తే రాత్రి పూట భోజనం చేసేవారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ప్రత్యేకించి రాత్రి పూట భోజనం చేసేవారిలో మానసిక ఒత్తిడి, ఆందోళన అధికంగా …
Read More »టైంకి తినకపోతే లావైపోతారా..?
ప్రస్తుత అధునీక బిజీబిజీ జీవన గమనంలో సమయానికి కాస్త తిండి.. సరిపడా నిద్ర పోని వారిని చాలా మందిని మనం చూస్తున్నాము. ఇలా చేయడం వలన ఎన్నో అనారోగ్య కారణాలకు గురవుతుంది. అయితే సమయానికి తింటేనే ఆరోగ్యంగా ఉంటామని ఇటు మన పెద్దలు.. వైద్యులు నిత్యం చెప్పే మంచి మాట. అంతే కాకుండా రాత్రిపూట త్వరగా తిని కంటినిండా హాయిగా నిద్రపోవాలని కూడా సూచిస్తారు. కానీ ఈ విషయాన్ని చాలా …
Read More »ప్రెగ్నెన్సీ సమయంలో ఈ టిప్స్ కచ్చితంగా పాటించాలి
సహజంగా మహిళలకు గర్భధారణ సమయంలో అనేక సమస్యలు ఎదురవుతాయని మనకు తెల్సిందే. ఈ క్రమంలో అండం పిండంగా మారే దశ నుంచి బిడ్డ పుట్టేంతవరకూ శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. వాంతులు, వికారం, మలబద్ధకం, గుండెల్లో మంట, నడుం నొప్పితోపాటు కాలేయ సంబంధ రుగ్మతలు కూడా ఇబ్బంది పెడతాయి. వీటిని అధిగమించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. › గర్భిణులను ఎక్కువగా వేధించే సమస్య అజీర్ణం. కాబట్టి ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకూడదు. …
Read More »