ట్విట్టర్ను టెస్లా సీఈవో ఎలన్మస్క్ టేకోవర్ చేయకముందే మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ట్విట్టర్లో ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్లను వైదొలగాలని ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ఆదేశించారు. వారిలో కన్జూమర్ ప్రొడక్టు మేనేజర్ కవ్యోన్ బెయ్క్పూర్, రెవెన్యూ జనరల్ మేనేజర్ బ్రూస్ ఫాల్క్ చెప్పారు. ట్విట్టర్లో చేరిన ఏడేండ్ల తర్వాత వైదొలుగుతున్నట్లు బెయ్క్పూర్ ప్రకటించారు. ట్విట్టర్ను ఎలన్మస్క్ టేకోవర్ చేయడానికి ముందు సంస్థను విభిన్న మార్గంలో …
Read More »Whats App Users కి శుభవార్త
వాట్సాప్ లో ప్రస్తుతం మనం ఎవరి స్టేటస్ చూడాలన్నా మనం ఆ ట్యాబ్లోకి వెళ్లాలి. కానీ ఇకపై మీరు రెగ్యులర్ గా వాట్సాప్ టచ్లో ఉండే వ్యక్తులు స్టేటస్ పెట్టగానే మీకు తెలిసిపోతుంది. చాట్ లిస్ట్లో కనిపించే ప్రొఫైల్ డీపీ చుట్టూ స్టేటస్ పెట్టినట్లు కనిపిస్తుంది. డీపీని క్లిక్ చేయగానే స్టేటస్ పేజీకి వెళుతుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఇప్పటికే ఈ సదుపాయం ఉంది.. అయితే వాట్సాప్ లో …
Read More »వాట్సాప్ యూజర్ల కోసం కొత్తగా ‘కమ్యూనిటీ’ ట్యాబ్ ఫీచర్
వాట్సాప్ యూజర్ల కోసం కొత్తగా ‘కమ్యూనిటీ’ ట్యాబ్ ఫీచర్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఒకే రకమైన అభిప్రాయాలున్న వ్యక్తులు ఈ కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా ఒకేచోటుకు చేరి తమ ఆలోచనలు పంచుకోవచ్చు. ఈ ఫీచర్ వాట్సాప్ హోం పేజీలో కెమెరా షార్ట్ కట్ కు ప్లేస్ లో చాట్ స్క్రీన్ కు ఎడమవైపున ఉండనుంది. కమ్యూనిటీ లోపల యూజర్స్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడంతో పాటు ఎక్కువమందితో …
Read More »వాట్సాప్ యూజర్లకు షాక్
సోషల్ మీడియా లోని ప్రముఖ ప్లాట్ ఫారమ్ అయిన వాట్సాప్ తమ యూజర్లకు షాకిచ్చింది. ఈక్రమంలో ఇకపై గ్రూపులో ఫార్వర్డ్ మెసేజ్లను ఒకసారి మాత్రమే ఫార్వర్డ్ చేసుకునేలా వాట్సాప్ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఎక్కువ గ్రూపులకు పంపాలంటే తిరిగి మెసేజ్ని ఎంచుకుని ఫార్వర్డ్ చేయాలి. వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ వెర్షన్ 22.2.7.2, ఐఫోన్ 22.7.0.76 వెర్షన్లో ఈ రూల్ అమల్లోకి తీసుకురానున్నది. మరికొన్ని ఆండ్రాయిడ్ వెర్షన్లలోనూ పరీక్షిస్తున్నారు. కొన్నిరోజుల్లో అన్ని …
Read More »Twitter అభిమానులకు Shocking News
మీరు ట్విట్టర్ వాడుతున్నారా..?. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి వరకు ట్విట్టర్ వాడకుండా అసలు ఉండలేరా..?. కాస్త సెటైరికల్ గా చెప్పాలంటే ట్విట్టర్ నే తింటూ ట్విట్టర్లోనే నిద్రపోతున్నారా..?. అయితే ఈ వార్త తప్పకుండా మీరు చదవాల్సిందే. అదే ఏంటంటే ట్విట్టర్ కు పోటిగా కొత్త సోషల్ మీడియా వేదిక రానున్నది. ట్విట్టర్ కు పోటిగా సరికొత్త సోషల్ మీడియా వేదికను ఏర్పాటు చేయాలని టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ …
Read More »ట్విటర్లో పోస్టులు పెట్టడం ద్వారా డబ్బులు
ఇక నుంచి ట్విటర్లో పోస్టులు పెట్టడం ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ప్రజాదరణ కలిగిన పోస్టులు పెట్టే వారికి ఆర్థిక లబ్ధి చేకూర్చే ఫీచర్ను చేర్చాలని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ నిర్ణయించింది. మీరు పెట్టే పోస్టులకు వచ్చే లైకులను బట్టి మీకు డబ్బులు వస్తాయి. గురువారమే ట్విటర్ ఈ విషయాన్ని ప్రకటించింది. ట్విటర్లో ప్రస్తుతం పోస్టు పెట్టడానికి ఉన్న 280 అక్షరాల లిమిట్ను కూడా తీసేయాలని నిర్ణయించారు.
Read More »హాట్ హాట్ అందాలతో రెచ్చిపోయిన మంచు లక్ష్మీ-వీడియో వైరల్
మంచు లక్ష్మీ ఈ పేరు నెటిజన్స్కి చాలా సుపరిచితం. లక్ష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ పర్సనల్, ప్రొఫెషనల్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంతో తనపై ట్రోల్ వచ్చిన, మీమ్స్ క్రియేట్ చేసిన కూడా ఏ మాత్రం తగ్గదు. జూన్ 21న అందరు యోగా డే మానియాలో ఉండగా, ఆ రోజు మ్యూజిక్ డే కావడంతో మంచు లక్ష్మీ చీరకట్టులో రెచ్చిపోయి డ్యాన్స్ …
Read More »ట్విట్టర్ కు షాక్
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్ మన దేశంలో చట్టపరమైన రక్షణను కోల్పోయినట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా బుధవారం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇన్మర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను పాటించకపోవడంతో ట్విటర్కు చట్టపరమైన రక్షణను తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో ట్విటర్ ఇకపై తటస్థ, మధ్యవర్తిత్వ వేదిక కాదని, ఇది డిజిటల్ న్యూస్ పబ్లిషర్గా ఉంటుందని సమాచారం. జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, కొత్త ఐటీ నిబంధనల ప్రకారం …
Read More »రేపటి నుండి FB,Twitter,Instagram,Whatsapp పని చేయవా..?
ఇండియాలో రేపట్నుంచి FB, ట్విట్టర్, ఇన్స్టాలు బ్లాక్ కాబోతున్నాయని కొన్ని ప్రభుత్వ వర్గాల సమాచారం. డిజిటల్ కంటెట్స్పై కోడ్ ఆఫ్ ఎథిక్స్, ఫిర్యాదుల పరిష్కారానికి ఫ్రేమ్వర్క్ రూల్స్తో పాటు కొత్త నిబంధనలు రేపట్నుంచి అమల్లోకి రానున్నాయి. FEBలోనే వీటితోపాటు న్యూస్ సైట్స్, OTTల కోసం కేంద్రం రూల్స్ విడుదల చేసి.. మే 25 వరకు అమలు చేసుకునేలా గడువిచ్చింది. ఇప్పటివరకు ‘కూ ‘సైట్ మాత్రమే వీటిని పాటించింది.
Read More »కంగనా రనౌత్ కి ఇన్స్టాగ్రామ్ భారీ షాక్
బాలీవుడ్ అందాల రాక్షసి.. వివాదస్పద నటి కంగనా రనౌత్ అకౌంట్ను ట్విట్టర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షాక్ నుంచి కాంట్రవర్సీ క్వీన్ బయట పడక ముందే, మరో ప్రధాన సోషల్ మీడియా మాధ్యమ ఇన్స్టాగ్రామ్ ఆమెకు షాకిచ్చింది. వివరాల్లోకి వెళితే రెండు రోజుల ముందు తాను కరోనా బారిన పడ్డానంటూ కంగన పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కంగన తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తుందంటూ విమర్శలు …
Read More »