Home / Tag Archives: national (page 10)

Tag Archives: national

ఇల్లాలు పెట్టిన టీ తాగి ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మొయిన్‌పురి జిల్లా నాగ్లా కన్హై గ్రామంలో విషాద ఘటన  చోటు చేసుకున్నట్లు ఎస్పీ కమలేష్‌ దీక్షిత్‌ తెలిపారు.ఓ ఇల్లాలు చేసిన పొరపాటుతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో టీ తాగిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ఇద్దరు చిన్నారులతో పాటు ఐదుగురు మృతి చెందారు. అసలువివరాల్లోకి వెళితే.. శివానందన్‌ (35), అతని కుమారులు శివంగ్‌ (6), దివ్యాన్ష్‌ (5), మామ రవీంద్ర సింగ్‌ (55), పొరుగింటి వ్యక్తి …

Read More »

హైదరాబాద్ లో ఈ రోజు సూర్యగ్రహాణం ఎప్పుడంటే ..?

ఈ ర్ోజు ( నెల 25న )ఏర్పడబోయే పాక్షిక సూర్యగ్రహణం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఈ పాక్షిక సూర్యగ్రహణం 27 ఏండ్ల తర్వాత ఏర్పడబోతున్నది. ఇప్పుడు తప్పితే మళ్లీ పాక్షిక సూర్యగ్రహణం 2025 మార్చి 29న చోటు చేసుకోనుంది. కాకపోతే దీన్ని మన దేశంలో వీక్షించలేం. తిరిగి 2032 నవంబర్ 3న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం మన దేశంలో కనిపిస్తుంది. కాబట్టి అక్టోబర్ 25న ఏర్పడబోయే పాక్షిక సూర్యగ్రహణం …

Read More »

మళ్లీ తెరపైకి మహారాష్ట్ర రాజకీయాలు

 మహారాష్ట్రలో ఇటీవల శివసేనను చీల్చి  ముఖ్యమంత్రి పదవి బాధ్యతలను స్వీకరించి పట్టుమని పది నెలలు కాకుండానే ప్రస్తుత ముఖ్యంత్రి అయిన ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని రెబల్ శివసేనలో అసంతృప్తి జ్వాలలు నెలకొన్నాయా?.. షిండే వర్గానికి చెందిన 40 ఎమ్మెల్యేల్లో 22 మంది మరో పార్టీలోకి జంప్‌ కానున్నారా? ..అంటే అవుననే అంటున్నది మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రే వర్గం ఆధ్వర్యంలోని శివసేన మౌత్‌పీస్‌ సామ్నా పత్రిక. తాత్కాలిక ఒప్పందంలో భాగంగానే …

Read More »

నితీశ్‌కుమార్‌, ప్రశాంత్‌ కిషోర్‌ మధ్య మాటల యుద్ధం

 బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. గత కొన్ని రోజులుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూనే ఉన్నారు. నితీశ్‌కుమార్‌కు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఇటీవల ప్రశాంత్‌ కిషోర్‌ ఆరోపించగా.. వయసు మీద ఉన్న ప్రశాంత్‌ కిషోర్‌ ఏదైనా మాట్లడగలడు అని నితీశ్‌కుమార్‌ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ఇవాళ ట్వీట్‌ ద్వారా ప్రశాంత్‌ కిషోర్‌ మరోసారి నితీశ్‌ కుమార్‌ను …

Read More »

ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి

యూపీ మాజీ సీఎం.. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు  ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన తండ్రి సమానుడైన ములాయం సింగ్ యాదవ్ మృతి వార్త తనను ఎంతో కలచి వేసిందని చెప్పారు. ములాయం సింగ్ యాదవ్ తో, ఆయన కుటుంబ సభ్యులతో ఉన్న సాన్నిహిత్యాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మూడు …

Read More »

గులాం నబీ అజాద్ నేతృత్వంలో కొత్త పార్టీ

జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి .. దాదాపు ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గులాం నబీ అజాద్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆయన  మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు పూనుకున్నారు.  దీనికి సంబంధించిన  పార్టీ పేరు, దానికి సంబంధించిన విధివిధానాలను ఆజాద్‌ ఈ రోజు సోమవారం  ప్రకటించే అవకాశం ఉన్నది.  అందులో భాగంగా ఈ రోజు  మధ్యాహ్నం మీడియా వేదికగా పార్టీ …

Read More »

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో  కరోనా పాజిటీవ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న ఆదివారం 5664 మంది కరోనా బారిన పడ్డారు.. నేడు సోమవారం  కొత్తగా 4858 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్  కేసులు 4,45,39,046కు చేరాయి. ఇందులో 4,39,62,664 మంది కోలుకుకోగా, ఇప్పటివరకు 5,28,355 మంది మరణించారు. మరో 48,046 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 4735 …

Read More »

ప్రమాదంలో 6కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత డేటా ..?

ఇటీవల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేతృత్వంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా దేశ వ్యాప్తంగా భారతీయులందరూ తమ తమ  ఇండ్ల వద్ద జాతీయ పతాకాలు ఎగురవేసిన సంగతి విదితమే.ఈ క్రమంలో జాతీయ జెండాతో దిగిన సెల్ఫీ ఫొటోలను ‘హర్‌ ఘర్‌ తిరంగా’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీ యావత్ భారతవానికి పిలుపునిచ్చారు..ప్రధాని పిలుపునందుకుని దేశంలో కోట్లాది మంది భారతీయులు తమ …

Read More »

రేపు ప్రధాని పుట్టిన రోజు-బీజేపీ వినూత్న నిర్ణయం

ప్రధానమంత్రి నరేందర్ మోదీ రేపు సెప్టెంబర్ పదిహేడో తారీఖున  పుట్టినరోజు సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలో ఆ రాష్ట్ర  బీజేపీ శాఖ నేతృత్వంలో  రేపు గోల్డ్ రింగులు పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని  RSRM హాస్పిటల్లో రేపు జన్మించే శిశువులకు 2 గ్రాముల చొప్పున రింగులు అందజేయనుంది. సుమారు 10-15 మంది పిల్లలు పుట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అలాగే మోదీ 72వ వడిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో సీఎం …

Read More »

గోవా కాంగ్రెస్ కు బిగ్ షాక్

గోవా రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ అయిన  కాంగ్రెస్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది.ఆ రాష్ట్రానికి చెందిన మాజీ సీఎం దిగంబ‌ర్ కామ‌త్‌, విప‌క్ష నేత మైఖేల్ లోబో స‌హా 8 మంది కాంగ్రెస్ కి చెందిన  ఎమ్మెల్యేలు అధికార పార్టీ అయిన బీజేపీలో చేరారు. ఈ క్రమంలో కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని… ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్ నాయ‌క‌త్వాన్ని బ‌లోపేతం చేసేందుకు బీజేపీలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat