పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డేకు కొద్ది రోజులు మాత్రమే ఉంది. దాంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్డింగ్ మొదలు పెట్టారు. ఇప్పటికే పవన్ బర్త్ డే సందర్బంగా కామన్ డీపీ విడుదల చేశారు. అందులో పవన్ వెనుక చాలామంది జనం ఉండగా ఆ డీపీకి ‘సేనాని’ అని పేరు పెట్టారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ కామన్ డీపీని …
Read More »సరికొత్తగా సాయి ధరమ్ తేజ్
సాయితేజ్ వరుస సినిమాలను ఓకే చెబుతూ అన్నింటినీ లైన్లో పెట్టుకుంటున్నారని సినీ వర్గాల సమాచారం. వివరాల్లోకెళ్తే సాయితేజ్ హీరోగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. దీని తర్వాత దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సాయితేజ్ సిద్ధంగా ఉన్నారు. దీని తర్వాత రీసెంట్గా ఓ కొత్త దర్శకుడి కథను సాయితేజ్ ఓకే చెప్పారట. ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత …
Read More »ప్లాస్మా సంజీవని లాంటిది: చిరంజీవి
హైదరాబాద్ కమిషనరేట్ లో ప్లాస్మా డోనర్ల సన్మాన కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 150 మంది ప్లాస్మా డోనర్లను చిరంజీవి, సీపీ సజ్జనార్ తో కలిసి సన్మానించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్లాస్మా అనేది సంజీవనిలా పనిచేస్తుందని చిరంజీవి అన్నారు. ప్లాస్మా దాతలకు చిరంజీవి ధన్యవాదాలు తెలియజేశారు. కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్న వారు ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయాలని కోరారు, ప్లాస్మా …
Read More »బర్త్ డే రోజు మెగా ఫ్యాన్స్ కు శుభవార్త
ఆగస్ట్ నెల ప్రారంభమైందంటే చాలు మెగాభిమానులకు పండగే. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి బర్త్డే ఈ నెలలోనే ఉంటుంది. ఆగస్ట్ 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి బర్త్డే. అందుకే మెగాభిమానులకు ఈ నెల అంటే ఎంతో ఇష్టం. ఇక 10 రోజుల ముందు నుంచే మెగాస్టార్ బర్త్డే వేడుకలను స్టార్ట్ చేసి, రోజుకో కార్యక్రమం చొప్పున అభిమానులు సంబరాలు జరుపుతూ ఉంటారు. ఈ సంవత్సరం పరిస్థితులు అంతగా సహకరించకపోయినా.. అభిమానులు మాత్రం …
Read More »మొక్కలు నాటిన హీరోలు మెగాస్టార్ చిరంజీవి ; పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా అద్భుతం గా ముందుకు కొనసాగుతుంది దీనిలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటి ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను అభినందించడం జరుగుతుంది.అందులో భాగంగా ఈరోజు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మరియు జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో చైర్మన్ నరేంద్ర చౌదరి గారి నాయకత్వంలో ఒక లక్ష …
Read More »నరసాపురం లోక్ సభ ఉప ఎన్నికల్లోస్తే గెలుపు ఎవరిది…?
ఒకేవేళ నరసాపురం లో MP రఘురామరాజు స్థానం లో ఎన్నిక జరిగితే ఎలా ఉంటుంది అని గోదావరి జిల్లాకు చెందిన ఒక పారిశ్రామిక వేత్త ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల చేత నరసాపురం పార్లమెంటు పరిధి లోని నరసాపురం, భీమవరం, ఉండి, ఆచంట, తణుకు ,పాలకొల్లు, తాడేపల్లిగూడెం లో గత 4 రోజులుగా చేయించిన Random సర్వే (ఈ జర్నలిస్టులే 2019 ఎన్నికల్లో వైసీపీ కి 50 శాతం, టీడీపీ కి …
Read More »షూటింగ్ లు బంద్ కదా అందుకేనా.. అయినా ఏం చేస్తున్నావో అర్ధమవుతుందా.?
జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయం ఎవరికీ అంతుచిక్కడం లేదు. కొద్దిరోజుల క్రితం రెండేళ్ల క్రితం చనిపోయిన సుగాలి ప్రీతికి సంబంధించి ధర్నాచేసిన పవన్ తాజాగా ఆ తరహా కార్యక్రమం మరొకటి చేస్తున్నారు. మన నుడి మన నది అంటూ సమీక్షలు చేస్తున్నారు జనసేనాని.. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపడడంతో వైసీపీ, టీడీపీలు ఎన్నికల్లో గెలిచేందుకు కసరత్తులు చేసుకుంటుండగా మరోవైపు కరోనా మహమ్మారి భయంతో ప్రజలంతా …
Read More »సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాను లాంచ్ చేసిన పవర్ స్టార్ !
సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో కొత్త సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి గురువారం హైదరాబాద్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి. దీనిలో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే..దీనికి ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు. అంతేకాకుండా ఇది పవన్ కళ్యాణ్ చేతులమీదగా లాంచ్ చేయడం జరిగింది. ఈ చిత్రం లో తేజ్ మంచి పవర్ ఫుల్ హిట్ రోల్ లో కనిపించనున్నాడు. చిత్ర …
Read More »ఉమెన్స్ డే స్పెషల్..సెన్సేషన్ సృష్టిస్తున్న వకీల్ సాబ్ ‘మగువా మగువా’ సాంగ్ !
చాలా గ్యాప్ తరువాత జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇది పింక్ సినిమా రీమెక్..కాగా దీనికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఈ సినిమా మొత్తం మహిళలకు సపోర్ట్ గానే ఉంటుంది. అయితే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుండి ఒక సాంగ్ రిలీజ్ …
Read More »పవన్ టార్గెట్ రూ.500కోట్లు
ప్రముఖ హీరో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూ.500కోట్లను సంపాదించడమే లక్ష్యంగా ముందుకుపోనున్నారు . ఇందులో భాగంగా వచ్చే ఏపీ సార్వత్రిక ఎన్నికల్లోపు పలు సినిమాల్లో నటించి వీటి ద్వారా మొత్తం ఐదు వందల కోట్లను సంపాదించాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. పార్టీ నడపడానికి డబ్బు కోసం పవన్ కళ్యాణ్ నటించబోయే ప్రతి మూవీకి రూ యాబై కోట్ల వరకు పారితోషకం తీసుకోవాలని పవన్ …
Read More »