కరోన కాటుకు కార్పొరేట్ కంపెనీ ల భారిన పడి చిక్కి చితికిన టాక్సీ డ్రైవర్ లకు నిజామాబాద్ స్థానిక సంస్థల MLC గౌరవనీయురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు డ్రైవర్ల సమస్యలు TSTDA & తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం టాక్సీ సెక్టార్ రాష్ట్ర అధ్యక్షులు అత్తినమోని నాగేష్ కుమార్ గారు మరియు ఉపాధ్యక్షులు బైరగోని రాజు గౌడ్ గారిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని రంగాల సంస్థలకి …
Read More »ప్రయివేటీకరణే బీజేపీ మంత్రం-ఆర్థిక మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ నగరంలో తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారాస్త్రమని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీ మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.ఎడాదికి కోటి చొప్పున ఉద్యోగాలిస్తామని చెప్పింది. ఆరున్నరేళ్లలే ఆరు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ తో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తోందన్నారు. ఈకారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని చెప్పారు. బీఎస్ఎన్ఎల్, …
Read More »అన్ని రంగాల్లో అగ్ర స్థానం … అందుకే మా విజయం తధ్యం..
గడచిన ఆరేళ్ళ కాలలో రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరిగిన అభివృది గతంలో ఎప్పుదూ జరగలేదని, పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి పరిపాలనా వ్యవస్థను ప్రజలకు చేరువలో నిలిపిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం అయన బౌద్ధనగర్ లో విస్తృతంగా పర్యటించారు. వివిధ బస్తిల్లో శ్రీ పద్మారావుకు …
Read More »కాంగ్రేస్,బీజేపీలకి ఓట్లు సీట్లు తప్ప తెలంగాణా సోయి లేదు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బాగంగా మల్లాపూర్ లోని గుల్మోర్ అపార్ట్ మెంట్స్ లో 5వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్ది పన్నాల దేవెందర్ రెడ్డి కి మద్దతుగా ప్రచారం నిర్వహించిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..ఈ సందర్బంగా అపార్ట్ మెంట్ మొత్తం తమ ఓటు టీఆర్ఎస్ అభ్యర్దికే అంటూ ఏకగ్రీవ తీర్మాణం చేసారు.. టీఆర్ఎస్ చేపడుతున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలు బాగున్నాయని వారు తమ మద్దతును టీఆర్ఎస్ అభ్యర్దికి …
Read More »దేశంలో కొత్తగా 45 వేల కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న 46 వేల కేసులు నమోదవగా, నిన్నటికంటే 2.12 శాతం తక్కువగా 45 వేల పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 91 లక్షలకు చేరువయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 45,209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 90,95,807కు చేరాయి. ఇందులో 4,40,962 కేసులు యాక్టివ్గా ఉండగా, మరో 85,21,617 మంది బాధితులు డిశ్చార్జీ …
Read More »బీజేపీ పై బాల్క సుమన్ ఫైర్
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో హైదరాబాద్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, వాటిని బీజేపీ పాలిత రాష్ర్టాలకు తరలించుకుపోయేందుకు ఆ పార్టీనేతలు కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలంటే భయపడేలా సురక్షితంగా ఉన్న హైదరాబాద్లో విద్వేషపూరిత వాతావరణం సృష్టించాలని చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి, పార్టీ నేతలు గట్టు రాంచందర్రావు, పట్లోళ్ల కార్తీక్రెడ్డితో …
Read More »బండ్ల గణేష్ విన్నపం.. మరి వింటరా..?
మెడీయన్గా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ బడా నిర్మాతగా మారాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆయన మధ్యలో కాస్త బ్రేక్ ఇచ్చి రాజకీయాలలోకి వెళ్ళాడు. అక్కడ కాలం కలిసి రాకపోవడంతో తిరిగి సినిమాలలోకి వచ్చాడు. త్వరలో పవన్ కళ్యాణ్తో సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అయితే రాజకీయాలకు దూరంగా ఉంటున్న బండ్ల గణేష్ని కొందరు నెటిజన్స్ రాజకీయాలలోకి …
Read More »24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
హైదరాబాద్ లోని మియాపూర్ డివిజన్ లో జయప్రకాష్ నగర్ కాలనీ నందు 108 డివిజన్ టీ.ఆర్.ఎస్ అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్ గారి గెలుపును ఆకాంక్షింస్తూ అన్వర్ షరీఫ్ గారి అధ్యక్షతన జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల సన్నాహాక సమావేశంలో ఎంపీ నామ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నగరం ప్రథమ స్థానంలో ఉందన్నారు . తెలంగాణ రాష్ట్రం …
Read More »వారికి ఓటుతో బుద్ధి చెప్పండి : మంత్రి కేటీఆర్
అందరి హైదరాబాద్ను కొందరి హైదరాబాద్కు మార్చేందుకు కుట్ర పన్నుతున్నవారికి ఓటుతో బుద్ధి చెప్పాల్సిందిగా మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. నగరంలోని కూకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్, మూసాపేట్ డివిజన్ల టీఆర్ఎస్ కార్పొరేట్ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓల్డ్ అల్లాపూర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఆరేళ్లక్రితం ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు చేసి తెలంగాణ ఇప్పుడు అభివృద్ధిలో …
Read More »ఓల్డ్ అల్లాపూర్ చౌరస్తాలో మంత్రి కేటీఆర్ రోడ్షో
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్, పురపాలకశాఖ మంత్రి కే.తారకరామారావు రణభేరి మోగించారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నగరంలోని ఓల్డ్ అల్లాపూర్ చౌరస్తాలో చేపట్టిన రోడ్షోలో మంత్రి పాల్గొన్నారు. బోనాలు, బతుకమ్మలతో మహిళలు తరలివచ్చారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, స్థానికులకు మంత్రి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. నేటి ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి …
Read More »