Home / Tag Archives: slider (page 914)

Tag Archives: slider

17 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్

పదిహేడు మంది ఎంపీలకు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడంతో ఎంపీలకు కోవిడ్ పరీక్షలు అనివార్యం చేశారు. మీనాక్షి లేఖి, అనంత్ కుమార్ హెగ్డే, పర్వేష్ సాహిబ్ సింగ్ తాజాగా కరోనా బారిన పడ్డారు. ఇతరుల్లో సుఖ్‌బీర్ సింగ్, హనుమాన్ బెనివాల్, ఎస్.మజుందార్, గొడ్డేటి మాధవి, ప్రతాప్ రావు జాదవ్, జనార్దన్ సింగ్, బిద్యుత్ బరణ్, ప్రదాన్ బారువా, ఎన్.రెడ్డప్ప, సెల్వం …

Read More »

8 బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ అసెంబ్లీ ఎనిమిది బిల్లులకు ఆమోదం లభించింది. తెలంగాణ అసెంబ్లీ ఇవాళ ఆరవరోజు జరిగింది. ఈ సమావేశాల్లో భాగంగా 8 బిల్లులను ప్రవేశపెట్టగా మొత్తం బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. 8 బిల్లులు ఇవే.. 1) తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు- 2020కు అసెంబ్లీ ఆమోదం 2) తెలంగాణ విపత్తు మరియు ప్రజా ఆరోగ్య పరిస్థితి బిల్లు- 2020కు శాసన సభ ఆమోదం 3) తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ …

Read More »

కొత్త రెవెన్యూ చట్టంపై శాసన మండలిలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

కొత్త రెవెన్యూ చట్టంపై తెలంగాణ శాసనమండలిలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. సుమారు అరగంటకుపైగా మాట్లాడిన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేశామని.. కోవిడ్‌ ప్రభావం వల్ల రెవెన్యూ చట్టం ఆలస్యమైందన్నారు. పాత రెవెన్యూ చట్టంతో రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. పాత రెవెన్యూ చట్టంతో చాలా దారుణాలు చూశామని.. వీఆర్వోల విశేషాధికారాలతో చాలా మంది నష్టపోయారని కేసీఆర్ తెలిపారు. మోదీ ప్రభుత్వం నష్టం …

Read More »

పాయల్ కు ఫోర్న్ చూపించిన దర్శకుడు

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు పలు మలుపులు తిరిగి డ్రగ్స్ వ్యవహారం దగ్గర ఆగింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూర్ (ఎన్‌సీబీ) దర్యాప్తులో హీరోయిన్ రియా చక్రవర్తి సంచలన విషయాలు వెల్లడిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ తీసుకునే 25 మంది బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లను రియా వెల్లడించినట్టు రకరకాలు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ పాయల్ ఘోష్ తాజాగా సంచలన కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌లో ఎక్కువ …

Read More »

ఏపీ మంత్రికి లోకేష్ లేఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత రంగాన్ని కాపాడేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ లేఖ రాశారు. ఏపీ లోని పొందూరు, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి ప్రాంతాల్లో చేనేత గొప్ప వారసత్వ సంపదగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం అఖిల భారత చేనేత బోర్డు, అఖిల భారత హస్తకళల బోర్డు, అఖిల …

Read More »

గుండెపోటుతో తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుడు మృతి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో అల్వాల్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు నరసింహారెడ్డి గుండెపోటుతో శుక్రవారం మరణించారు. విషయం తెలుసుకున్న మల్కాజిగిరి కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి నందికంటి శ్రీధర్‌తో పాటు పలువురు ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం శ్రీధర్‌ మాట్లాడుతూ నరసింహారెడ్డి మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.

Read More »

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కరోనా నెగెటివ్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డికి కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. ఈ నెల 14 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు జరగనుండడంతో కిషన్‌రెడ్డి గురువారం కరోనా పరీక్ష చేయించుకున్న విషయం తెలిసిందే.

Read More »

తెలంగాణలో కొత్తగా 2,278కరోనా కేసులు

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 2,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… గడిచిన 24 గంట్లలో కరోనాతో 10 మంది మృతి చెందారు. తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,54,880కు చేరింది. అలాగే కరోనా బారిన పడి మొత్తం 950 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 32,005 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి …

Read More »

మెగాస్టార్ కు చెల్లెగా స్టార్ హీరోయిన్

ఆచార్య’ను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీమతి సురేఖ సమర్పణలో నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో ఆగిన ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ఆచార్య’ సినిమా తర్వాత ‘లూసిఫర్‌’ రీమేక్‌తో పాటు మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తమిళ చిత్రం ‘వేదాళం’ రీమేక్‌లో మెగాస్టార్‌ నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. వేదాళం రీమేక్‌ విషయానికొస్తే.. బ్రదర్‌, సిస్టర్‌ …

Read More »

ఏపీ ఒకప్పటి బీహార్, యూపీ మాదిరిగా ఉంది-దేవినేని

ఏపీ ఒకప్పటి బీహార్, యూపీని తలపిస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఎన్నడూ లేని అరాచకానికి అడుగే దూరమంటున్న ప్రజలకు ఏం సమాధానం చెబుతారని జగన్‌ను ప్రశ్నించారు. ‘‘పై స్థాయిలోనే ధిక్కారం, లెక్కలేని స్వరం, కింది స్థాయిలో పతాక స్థాయికి దౌర్జన్యాలు, ఉన్నతాధికారులనూ నిలబెట్టి బెదిరించడమే, కప్పం కట్టకపోతే భూములు వెనక్కి, దళితులపై దాడులు. ఒకప్పటి బీహార్, యూపీని తలపిస్తున్న ఏపీ, ఎన్నడూలేని అరాచకానికి అడుగే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat