తెలంగాణలో ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని కేబినెట్ నిర్ణయించింది.
ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యాబోధన, మౌలిక వసతుల కల్పనకు ‘మన ఊరు-మన బడి’ పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నది..
ఇందుకోసం రూ.7,289 కోట్లు కేటాయించనున్నారు .రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్లలో రూ.7,300కోట్లతో మౌలిక వసతులు కల్పన ..మన ఊరు -మన బడి విధి విధానాలతో మారనున్న ప్రభుత్వ స్కూళ్లుఈ పథకంలో భాగంగా మూడేండ్లలో మూడు దశల్లో అన్ని ప్రభుత్వ స్కూళ్లల్లో మౌలికవసతులు అభివృద్ధి
అందులో భాగంగా మొదటి దశలో 9,123బడులు అభివృద్ధి.ఇందుకు రూ .3,497.62 కోట్లను ఖర్చు చేయనున్న ప్రభుత్వం.మొత్తం 12 అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేయనున్న సర్కారు.జిల్లా కలెక్టర్ల ద్వారా అనుమతులు ఇవ్వనున్నది సర్కారు..