Home / NATIONAL / దేశంలోమళ్లీ పెరుగుతున్న కరోనా వైరస్‌  కేసులు

దేశంలోమళ్లీ పెరుగుతున్న కరోనా వైరస్‌  కేసులు

దేశంలో  మళ్లీ కరోనా వైరస్‌  కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ   అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 97,866 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు…

వీటిలో 699 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,46,96,984 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 6,559 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

గత 24 గంటల్లో ఒడిశా (1), కేరళ (1)లో ఇద్దరు మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 5,30,808కి చేరింది. కరోనా మహమ్మారి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 4,41,59,617 మంది కోలుకున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino