వరల్డ్ లెవల్లో పోటీని తట్టుకుని నిలబడాలంటే ఇండియన్ లైఫ్ సైన్సెస్ రంగం బలోపేతానికి విప్లవాత్మకమైన సంస్కరణలు అవసరమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరోనాతో ఏర్పడిన సంక్షోభ సమయంలో లైఫ్ సైన్సెస్ మెడికల్ రంగానికి ప్రాధాన్యత మరింత పెరిగిందని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ సిటీ ఈ రంగంలో తన బలాన్ని మరింతగా …
Read More »ఈసారి నా ఫ్యాన్స్ని డిజప్పాయింట్ చేయను: వెంకటేశ్
తన ఫ్యాన్స్ని ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ డిజప్పాయింట్ చేయనని ప్రముఖ హీరో వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన ‘ఎఫ్ 3’ మూవీ ఈనెల 27న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ హైదరాబాద్లో ‘ఫన్టాస్టిక్’ పేరుతో ఓ ఈవెంట్ను నిర్వహించారు. ఈ మూవీలో వెంకటేశ్తో పాటు వరుణ్తేజ్ కూడా నటించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ కరోనా పరిస్థితుల ప్రభావంతో తాను నటించిన నారప్ప, దృశ్యం2 సినిమాలు …
Read More »ఫ్యాన్స్కి సారీ చెప్పిన ఎన్టీఆర్
యంగ్ టైగర్ఎన్టీఆర్ తన ఫ్యాన్స్కి సారీ చెప్పాడు. తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లోని ఇంటి వద్దకు వచ్చిన అభిమానులను కలవలేకపోయానని.. తనను క్షమించాలని కోరారు. ఈ మేరకు ఓ లేఖను ఎన్టీఆర్ తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అభిమానులు వచ్చే సమయానికి తాను ఇంట్లో లేనని.. అందుకే కలవడం కుదరలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. బర్త్డే విషెష్ చెప్పిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులకు ఎన్టీఆర్ థాంక్స్ చెప్పాడు. …
Read More »దేశంలో త్వరలో ఒక సంచలనం జరుగుతుంది: కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సమాజ్వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్తో కేసీఆర్ భేటీ అయ్యారు. అనంతరం ఢిల్లీలోని సర్వోదయ పాఠశాలను కేసీఆర్ సందర్శించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. కేసీఆర్కు దగ్గరుండి ఆ పాఠశాలను చూపించారు. ఈ సందర్భంగా అక్కడ కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పొలిటికల్ లీడర్లు కలిసినపుడు పాలిటిక్స్ గురించే మాట్లాడుకుంటారన్నారు. దేశంలో …
Read More »భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. గ్యాస్పైనా భారీ రాయితీ
దేశ ప్రజలకు ఇది పెద్ద రిలీఫ్. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించే విషయం చెప్పింది. పెట్రోల్, డీజిల్తో పాటు గ్యాస్పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో లీటర్ పెట్రోల్పై సుమారు రూ.10, డీజిల్పై సుమారు రూ.7 తగ్గనుంది. ఉజ్వల్ యోజన కింద గ్యాస్ సిలిండర్ …
Read More »‘బిగ్బాస్ నాన్స్టాప్’ అఖిల్కి షాక్.. విజేత బింధు మాధవి!
బిగ్ బాస్ నాన్స్టాప్ సీజన్-1 విజేతెవరో తేలిపోయింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో నటి బింధుమాధవి విన్నర్గా నిలిచింది. యాంకర్, నటుడు అఖిల్ నుంచి తీవ్ర పోటీ ఎదురైనా బింధు మాధవికే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆమే విజేతగా నిలిచినట్లు హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించారు. బిగ్బాస్ విజేతగా నిలవడంతో బింధుమాధవికి రూ.40లక్షల ప్రైజ్మనీ లభించింది. ఇప్పటివరకూ తెలుగులో బిగ్బాస్ విన్నర్గా నిలిచిన తొలి ఉమెన్ కంటెస్టెంట్ బింధుమాధవియే కావడం …
Read More »‘ఎన్టీఆర్ సీఎం.. ఎన్టీఆర్ జిందాబాద్’: తారక్ ఇంటి వద్ద ఫ్యాన్స్ హంగామా
ప్రముఖ నటుడు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటి వద్దకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో అక్కడ టపాసులు కాలుస్తూ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్, ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ప్రముఖులు ఉండే ప్రాంతం కావడంతో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు …
Read More »బన్నీకి ఎంత కట్నం ఇచ్చారు?: అల్లు అర్జున్ మామ ఏం చెప్పారో తెలుసా!
అల్లుడిగా అల్లు అర్జున్( బన్నీ)కి వందకు వంద మార్కుల ఇస్తానని అతడి మామ (బన్నీ సతీమణి స్నేహరెడ్డి తండ్రి) చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ బన్నీకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారని.. బన్నీ పాన్ ఇండియా స్టార్గా ఎదగడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్నేహరెడ్డితో 2011లో బన్నీకి వివాహం జరిగింది. …
Read More »నన్ను ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.. కానీ..: వల్లభనేని వంశీ
తనతో ఎవరు కలిసొచ్చినా రాకపోయినా తన పని తాను చేసుకుంటూ వెళ్తానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చెప్పారు. వైసీపీలో తనకెలాంటి సమ్యలూ లేవని.. ఎవరికైనా ఇష్యూ ఉంటే వారే చూసుకోవాలని హితవు పలికారు. వైసీపీ నేత దుట్టా రామచంద్రరావుతో విభేదాల నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపుకోసం ప్రజల ఆశీర్వాదం ఉంటే చాలని చెప్పారు. ఎవరి మనోభావాల ప్రకారం వారు నడుచుకుంటారని.. గత రెండు ఎన్నికల్లో …
Read More »తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ: పవన్
రానున్న ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్కల్యాణ్చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మృతిచెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించి ఆర్థికసాయం అందించారు. వలిగొండ మండలం గోకారం, కోదాడలో కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా కోదాడలో మీడియాతో పవన్ మాట్లాడారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో జనసేనకు 5వేలకు పైగా ఓట్లు ఉన్నాయన్నారు. ఆ ఓట్లతో గెలవలేనప్పటికీ రాజకీయాలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని …
Read More »