టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి వార్తల్లోకెక్కారు. తాజాగా ఆయన మరో ట్వీట్ చేసారు. కేశినేని ట్వీట్ యధాతధంగా.. నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదు. నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం. నిజాన్ని నిజమని చెబుతాను. అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను. మంచిని మంచి అనే అంటాను. చెడును చెడు అనే అంటాను. న్యాయాన్ని న్యాయమని మాట్లాడతాను. అన్యాయాన్ని అన్యాయమని …
Read More »టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి..!
టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెలంగాణలో గద్వాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గతంలో టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు గత కొంతకాలంగా హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రిలో గుండె సంబంధిత అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ రోజు బుధవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు …
Read More »జగన్ ప్రవేశపెట్టిన పధకాల్లో జేడీకి ఇష్టమైంది ఆ పధకమేనట..
తాజా ఎన్నికల్లో వైసిపి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ కొత్త ప్రుభుత్వాన్ని ఏర్పాటుచేసి ఎన్నికలలో తానిచ్చిన హామీలు అమలుచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. అయితే విశాఖలో జనసేన ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన, గతంలో జగన్ కేసులను ఇన్వెస్టిగేట్ చేసిన జేడి లక్ష్మీ నారాయణ మొదటిసారి జగన్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రపాలనపై ఆయన స్పందించారు. జగన్ …
Read More »నారాయణ స్కూల్ పై ఏపీ ప్రభుత్వం కొరడా..!
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం గుర్తింపు లేని స్కూల్స్ పై విద్యాశాఖ అధికారులు సీరియస్ ఆక్షన్ తీసుకుంటున్నారు.ఈమేరకు విజయవాడలోని గుర్తింపు లేకుండా తరగతులు చెబుతున్న నారాయణ స్కూల్ ను విద్యాశాఖ అధికారులు సీజ్ చేసారు.ఇప్పటికే అధికారులు రెండు,మూడుసార్లు నోటిసులు పంపినప్పటికే పట్టించుకోకపోవడంతో ఈ బుధవారం సీజ్ చేయడం జరిగింది.అంతేకాకుండా లక్ష రూపాయలు జరిమానా కూడా విధించడం జరిగింది.నిన్నటితో వేసవి సెలవలు పూర్తికావడంతో ఈరోజు స్కూల్ లు రీఓపెనింగ్ చేసారు.ఈ నేపధ్యంలో విద్యాశాఖ …
Read More »జగన్ నేతృత్వంలో”కొత్త అసెంబ్లీ”ప్రత్యేకతలు ఇవే..!
ఇటీవల జరిగిన నవ్యాంధ్ర రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నూట యాబై ఒక్క స్థానాలను,అప్పటి అధికార పార్టీ అయిన టీడీపీ కేవలం ఇరవై మూడు స్థానాల్లో గెలుపొందిన సంగతి విదితమే. ఆ తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్ర్తమాణస్వీకారం చేశారు. అనంతరం ఇరవై ఐదుమందితో నూతన మంత్రి వర్గం కూడా కొలువుదీరింది. తాజాగా ఈ రోజు బుధవారం అమరావతిలోని నవ్యాంధ్ర అసెంబ్లీలో …
Read More »చలనం లేని చలసాని ..!
ప్రస్తుతం ఏపీ సోషల్ మీడియాలో ఆంధ్ర మేధావి నువ్వా నేనా అనే పోటీ రసవత్తరంగా సాగుతోంది.. ఎవరికి వారు స్వయం ప్రకటిత మేధావిగా ప్రకటించుకుని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు..అందుకు గాను నెటిజన్లు చలసాని శ్రీనివాస్ గారి మీద విరుచుకు పడుతూ ఉన్నారు!!ఇతను స్వయం ప్రకటిత మేధావిగా గుర్తింపు తెచ్చుకుని కేవలం ఆంధ్ర రాష్ట్రం లో డబ్బుల సంపాదనే ధ్యేయంగా ,,ఒక కమ్మ సామాజిక వర్గానికి మేలు చేకూర్చే విధంగా వ్యవహరించాడు …
Read More »బాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోన్న “కేశినేని”..!
ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఇంటిపోరు తప్పేలా ఇప్పట్లో లేదు. ఒకపక్క ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయంతో తీవ్ర ఆందోళనలో ఉన్న బాబుకు ఎన్నికల ఫలితాల తర్వాత నుండి విజయవాడం పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని పెద్ద తలనొప్పిగా మారారు. ఈ క్రమంలో ఇటీవల పార్లమెంట్ పదవుల్లో తనకు అన్యాయం అవమానం జరిగిందని ఆవేదనను వ్యక్తం చేశారు కేశినేని.. దాంతో ఆయన బీజేపీలో చేరనున్నారు.. …
Read More »ఆధార్ కార్డున్నవారికి రూ.2,00,000
మీకు ఆధార్ కార్డుందా.. ?. అయితే మీ ఖాతాలో రెండు లక్షల రూపాయలు పడ్డట్లే.. ఆగండి ఆగండి అప్పుడే రెండు లక్షలు మావే అని సంకలు గుద్దుకోకండి. అసలు విషయం ఏమిటంటే వేదాంత లిమిటేడ్ అధినేత అనిల్ అగర్వాల్ ఇటీవల కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారుకు కొన్ని కీలక సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన “ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాగి ఉన్న …
Read More »తెలంగాణ,ఏపీలకు కొత్త గవర్నర్లు..?
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహాన్ గత పదేండ్లుగా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమీ ఘనవిజయం సాధించడంతో ప్రస్తుతం ఉన్న గవర్నర్లను మార్చి కొత్తగా నియమించనున్నారు అనే వార్తలు ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ,అటు సోషల్ మీడియా తెగ వైరల్ అయిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో మాజీ కేంద్ర …
Read More »“వైఎస్సార్ తో నేను కలిసి పనిచేసాను.. మీ న్యాయకత్వంలో రైతులకోసం” అంటూ అమూల్యమైన సందేశాన్నిచ్చిన స్వామినాధన్
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి అభినందనలు తెలియజేసారు. సీఎం జగన్ నవరత్నాల్లో భాగంగా రాష్ట్రంలోని రైతులకోసం ప్రవేశపెట్టిన వైయస్సార్ రైతు భరోసా పథకంపై స్వామినాథన్ హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షోభంలో ఉన్న రైతుల్లో ఈపథకం మనోధైర్యం నింపిందని కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి, జగన్ తండ్రి వైయస్సార్తో రైతులకోసం అనేకసార్లు కలిసి పనిచేశానని స్వామినాధన్ పేర్కొన్నారు. ‘మీ నాయకత్వంలో రైతులకోసం …
Read More »