పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »సాధ్యం కాదని తెలిసి మోసం…పోలవరం దృష్టి మళ్లించేందుకే..కాపు రిజర్వేషన్లపై బాబు ఎత్తుగడ..
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అత్యంత సంచలన నిర్ణయం ప్రకటించింది. 2014 ఎన్నికలకు ముందు కాపు సామాజిక వర్గానికి ప్రకటించిన విధంగా కాపులను బీసీల్లో చేరుస్తూ.. వారికి 5% రిజర్వేషన్ ప్రకటించింది. దీనిపై అసెంబ్లీలో చర్చించి.. ఆమోదించి కేంద్రానికి పంపడం ద్వారా ఆమోదించుకోవాలని బాబు ప్రభుత్వం ప్లాన్. సమస్యను సమస్యతోనే ఢీకొట్టించడం తప్ప పరిష్కారం వెతికే అలవాటు చంద్రబాబు లేనే లేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడం మాని మరో కొత్త …
Read More »