Recent Posts

న‌డుం నొప్పా.. ఇలా చేస్తే నో టెన్ష‌న్‌..!

న‌డుం నొప్పి అనేది తరచుగా పనిచేసే మహిళల్లో ఒక సాధారణ సమస్య, అయితే, ఎక్కువ శాతం మంది మ‌హిళ‌లు న‌డుం నొప్పిని ఆదిలోనే నివారించ‌కుండా.. నొప్పి శాతం పెరిగిన త‌రువాత జాగ్ర‌త్త‌లు పాటిస్తుంటార‌ని ఇటీవ‌ల ప‌రిశోధ‌న‌లో తేలింది. అయితే, కాల్షియం, విట‌మిన్ డి, నిద్ర లేక‌పోవ‌డం, ఎముక‌ల‌పై ప్ర‌భావం చూపేలా నిద్ర‌పోవ‌డం వంటివి న‌డుం నొప్పికి కార‌ణాల‌ని వైద్యులు చెబుతున్నారు. అయితే, న‌డుం నొప్పే క‌దా..! అని ఉపేక్షించ‌కుండా.. నొప్పి …

Read More »

రాజకీయాల్లో కేటీఆర్ రోల్‌మోడల్..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌మహానగరంలో జరిగిన ప్రపంచపారిశ్రామికవేత్తల సదస్సు విజయవంతం కావడం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు దక్షతకు నిదర్శనమని ఎంపీ ఎం మల్లారెడ్డి అన్నారు. కేటీఆర్ ఆధునిక పరిజ్ఞానం, ముందస్తు ప్రణాళికను చూసి సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా మంత్రముగ్ధులయ్యారన్నారు. గురువారం ఎల్బీనగర్‌లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడుతూ ప్లీనరీ చర్చలో మాడరేటర్‌గా కేటీఆర్ …

Read More »

కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తాం..మంత్రి జగదీశ్‌రెడ్డి

రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరందించి తీరుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అందుకోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. గురువారం సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. సూర్యాపేట మండలం యండ్లపల్లిలోని మూసీ ప్రాజెక్టు డీ-5 కాల్వ వద్ద సుమారు రూ.10 లక్షల వ్యయంతో పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పలుచోట్ల అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat