పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »ఆ ఫోటోని పోస్ట్ చేసిన ఉపాసన
అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొన్న ఇవాంకా ట్రంప్ తో అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ ఉపాసనా కామినేని సెల్ఫీ దిగారు. నిన్న ఫలక్ నుమా ప్యాలెస్ లో జరిగిన విందులో ఇవాంకతో పాటు పాల్గొన్న ఉపాసన ఆమెతో ఫొటో దిగి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ అనుభూతి తనకెంతో సంతోషాన్ని కలిగించిందని, మహిళలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్న నరేంద్ర మోదీ, ఇవాంక, కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. …
Read More »