Recent Posts

ఏపీని మరోసారి ఘోరంగా మోసం చేసిన ప్రధాని మోదీ…!

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం.. అద్భుతమైన రాజధాని కట్టిస్తాం..పోలవరం పూర్తి చేయిస్తాం..అత్యుత్తమ విద్యా , వైద్య సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం..విభజనతో నష్టపోయిన ఏపీని అన్ని విధాల ఆదుకుంటాం అని 2014 ఎన్నికలకు ముందు తిరుమల వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడు మోదీ..తీరా అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రజల ముఖాన పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు కొట్టాడు..ఏపీ సీఎం చంద్రబాబు ఓటుకు నోటుకు కేసులో దొరికిపోవడంతో మోదీకి …

Read More »

కార్మికులకు రూ.10 లక్షలు వడ్డీలేని రుణం ..సీఎం కేసీఆర్

కార్మికుల ఇంటి నిర్మాణంకోసం 10లక్షలు వడ్డీలేని రుణాలిస్తామని   సీఎం కేసీఆర్ అన్నారు. ఈ రోజు  ప్రగతిభవన్‌లో సింగరేణి కార్మికులతో సీఎం కేసీఆర్ ఆత్మీయసమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..టీబీజీకేఎస్ గెలించింది 2012లో..ఆ తర్వాతనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. సింగరేణి గురించి ప్రజాప్రతినిధులతో గంటర్నరకుపైగా మాట్లాడినట్లు చెప్పారు. గతంలో కూడా టీబీజీకేఎస్‌ను గెలిపించారు. ఈ సారి గెలుపు సింగరేణి కార్మికుల గెలుపు కావాలన్నారు.కార్మికులు …

Read More »

సింధు రూ.25 లక్షల మొత్తం విరాళం

ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, పీవీ సింధు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రూ.25 లక్షల విరాళం అందజేశారు. ఆమె ఇటీవల బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఆ కార్యక్రమంలో భాగంగా సింధు రూ.25 లక్షల మొత్తం బహుమతిగా గెల్చుకున్నారు. అయితే వాటిని సామాజిక సేవా కార్యక్రమాల కోసం వినియోగించాలని భావించిన సింధు ఆ మొత్తాన్ని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat