పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »ఒక్క వైసీపీ నేత కూడా.. ఫ్యాన్ను వీడలేదు.. సైకిల్ ఎక్కలేదు..!
ఏపీలో ఇటీవల నంద్యాల ఉప ఎన్నికల విజయంతోపాటు కాకినాడలో కార్పొరేషన్ గెలిచాక వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టాలని వైసీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారంటూ టీడీపీ అనుకూల మీడియా వారు తెగ డప్పుకొట్టారు. ఆ జాబితాలో శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేల నుంచి కర్నూలు జిల్లా ఎమ్మెల్యేల వరకూ ఉన్నారని.. టీడీపీ నేతలు కూడా ఈ విషయాన్ని బహింరంగంగానే ప్రకటించారు. తమకు ముందు నుంచే అనేకమంది టచ్లో …
Read More »