Recent Posts

ఆలుగడ్డలను తింటే ఊబకాయం వస్తుందా..?

సహజంగా చాలా మంది కూరగాయాల్లో ముఖ్యమైన ఆలుగడ్డలను ఇష్టపడతారు. కానీ వీటిని ఎక్కువగా తినాలంటే భయపడతారు. ఎందుకంటే ఆలుగడ్డలను ఎక్కువగా తినడం వల్ల  ఊబకాయం వస్తుందని ప్రచారం ఎక్కువగా ఉంది. ఆలుగడ్డలో కార్బొహైడ్రేట్స్‌ ఎక్కువ. గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ కూడా ఎక్కువే అయినా.. సరైన పద్ధతిలో తింటే ఇబ్బంది లేదు. ♦ ఆలుగడ్డల్లో విటమిన్లు, మినరల్స్‌ సమృద్ధిగా ఉంటాయి. విటమిన్‌-సి, బి6, పొటాషియం, మాంగనీస్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, నియాసిన్‌, ఫోలేట్‌ వంటి పోషకాలు …

Read More »

అమరుల స్మారక చిహ్నంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: ప్రశాంత్‌రెడ్డి

తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌ అని.. ఆ నిర్మాణంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ విధించిన గడువులోపు ఆ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అతిథులు నివాళులర్పించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని.. అమరుల త్యాగాలు …

Read More »

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో వాటర్‌ బాటిల్స్‌!

ప్రయాణికుల కోసం వాటర్‌ బాటిళ్లు తయారు చేసి విక్రయించేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్ధమైంది. దీని కోసం మంచి డిజైన్‌ను సూచించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. మంచి వాటర్‌ బాటిల్‌ డిజైన్‌ సూచించి ప్రైజ్‌ మనీ గెలుచుకోవాలని సజ్జనార్‌ కోరారు. ప్రయాణికుల కోసం అరలీటర్‌, లీటర్‌ పరిమాణాల్లో ఈ వాటర్‌ బాటిళ్లను అందజేయనున్నారు. ఆర్టీసీ తీసుకొస్తున్న ఈ మార్పులకు తోడ్పాటు అందించాలని ప్రజలకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat