పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »మంత్రి కేటీఆర్ ఊదారత
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖమంత్రి వర్యులు కేటీఆర్ మరోసారి తన ఊదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కు చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యురాలు వాంకుడోత్ ఉమాదేవి భర్త హరి అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతి చెందారు. దీంతో కుటుంబ పోషణ బాధ్యతలు ఉమాదేవిపై పడ్డాయి. వారి ఇద్దరు కుమార్తెల్లో ఒకరు డిగ్రీ, మరొకరు ఇంటర్ చదువుతున్నారు. భర్త మృతితో …
Read More »